చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొయినాబాద్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు జన్మదిన వేడుకలు ఏర్పా�
పరిగి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల మహేశ్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని బేగమ్స్ ఇండియా గార్�
రెండు రోజులుగా తెరిపి లేకుండా కురుస్తు న్న వర్షాలతో పరిగి మండలంలోని చెరువులు, కుంటలలోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరింది. వర్షాల వల్ల వాగులన్నీ వరద నీటితో ప్రవహిస్తున్నాయి. పరిగి మండలంలో 51 చెరు వులుండగా 37 �
ఎన్నో ఏండ్ల పోడు భూముల రైతుల కల సాకారమవుతున్నది. నేడు అర్హులైన గిరిజన రైతులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలను అందజేయనున్నది. వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పోడు రై�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా వట్టెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, పరిగి, వికారాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డ�
సీఎం కేసీఆర్ గొప్ప విజన్ గల నాయకుడని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పరిగిలోని లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే మహేశ్�
అన్నిశాఖల అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజాసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ మాధవి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వస
బీఆర్ఎస్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ కార్య�
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదేనని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు.
పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మహ్మదాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి గండీడ్ మండల�