కులకచర్ల : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. అంతారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బోయిని శ్యామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార�
పరిగి : సీఎం కేసీఆర్ రైతుబంధువు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సహాయంగా రూ. 50వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. �
పరిగి టౌన్ : ఎస్టీయూటీఎస్ నూతన క్యాలెండర్ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యల సాధన కోసం ఉద్యమిస్తూనే సామాజిక బాధ్యతతో సమాజ �
కులకచర్ల : డాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహిం�
పరిగి : రోడ్డు వెడల్పుతో పాటు ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణం ద్వారా పట్టణం మరింత సుందరంగా మారుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని గంజ్రోడ్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను
కులకచర్ల : నాలుగు సంవత్సరాల క్రితం ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండల కేంద్రంలోని తాస
పరిగి : పరిగి పట్టణం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి పట్టణంలోని 5వ వార్డులో రూ. 5లక్షలతో మురికి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
కులకచర్ల : డాపూర్ మండలం బొర్రహేమ్యతండా గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహప్రతిష్టాపన చేశారు. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప
పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
పరిగి : పరిగి పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో శనివారం క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరిగి పట్టణంలోని పలు చర్చిలతో పాటు ర�
పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలోని తమ నివాసంలో 22మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 16.03లక్షలకు సంబంధించిన చెక్కుల�
పరిగి : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం చెప్పడం సరైంది కాదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పరిగిలోని త�
కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దగ్ధం పలుచోట్ల రాస్తారోకోలు.. స్థంభించిన వాహనాలు ఇబ్రహీంపట్నం జోన్ బృందం : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మే
కులకచర్ల : కులకచర్ల మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప స్వామికి 20వ మహాపడి పూజ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కులకచర్ల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపడిపూజ కార్యక్రమా�