పరిగి టౌన్ : ఎస్టీయూటీఎస్ నూతన క్యాలెండర్ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యల సాధన కోసం ఉద్యమిస్తూనే సామాజిక బాధ్యతతో సమాజ ఉద్దరణ కోసం తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్రావు, మున్సిపల్ చైర్మన్ అశోక్కుమార్, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవన్కుమార్, శ్రీనివాస్రావు, జిల్లా అసోసియోట్ అధ్యక్షుడు విష్ణుకుమార్, ఆర్థిక కార్యదర్శి దయాకర్, సీనియర్ నాయకులు బసిరెడ్డి, రవీందర్రెడ్డి, యండి షఫీ, బసప్ప, నరేందర్రాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.