8076 ఎకరాలకు పైగా సాగు చేసిన రైతన్నలు వరికన్నా పత్తే మేలంటున్న అన్నదాతలు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సలహాలు, సూచనలు పాటించాలంటున్న వ్యవసాయ అధికారులు చేవెళ్ల టౌన్, డిసెంబర్ 13 : మండలంలో ప్రతి ఏడాది ప�
ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, అంజయ్య యాదవ్ కొడంగల్ : గొల్ల కురుమ యాదవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ.. వారి అభివృద్ధికి ప్రత్యేకంగా తోడ్పడుతున్నట్లు కొడంగల్, షాద్నగ�
వికారాబాద్ : వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 15మంది రైతులు బుధవారం తెల్లవారు జామున తోల్కట్ట వద్ద జరిగిన ప్రమాదం పాఠకులకు విధితమే.. ఆదివారం హైదరాబాద్లోని ఆలీవ్ దవాఖానలో చికిత్సపొందుతూ ప
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ కుమారుడు కౌశిక్ జన్మదినం సందర్భంగా ఆదివారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు అన్నదానం చేశారు. వివిధ రకాల వంటకాలతో పారిశుధ్య కార్మ�
వికారాబాద్ : యువత క్రీడల్లో ప్రతిభను కనబర్చి ప్రాంతానికి మంచి పేరు ప్రక్యాతలు తీసుకరావాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్లో వీ�
పెయింటింగ్స్తో ప్రజలకు అవగాహన 566 గ్రామాల్లో 6 రకాల పెయింటింగ్స్ పూర్తి వికారాబాద్ : గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలతో అభివృద్ధి పరుస్తుంది. ఇందులో భాగంగా ప్రజలకు పూర
మోమిన్పేట : డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మండల ప్రజాప్రతినిధులతో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించార�
యాలాల : తప్పిపోయి వచ్చిన బాలికను సఖీ కేంద్రానికి తరలించిన సంఘటన తాండూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చత్తీస్ఘడ్ రాష్ట్రం దుర్గ జిల్లా బిలాయి ప్ర
పూడూరు : యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆ�
కులకచర్ల : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో రైస్మిల్లులు నెలకొల్పడం అభినందనీయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని కుస్మ సముంద్రం గ్రామ పరిధిలో మాజీ ఎ
కొడంగల్ : శాసన మండలి సభ్యులుగా ఎన్నికైనా బండ్ల ప్రకాష్, పట్నం మహేందర్రెడ్డిలను కొడంగల్ నియోకవర్గ ముదిరాజ్ నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ ఆధ్వర్యంలో హ
దౌల్తాబాద్ : ఆలయాల్లో వెండి, బంగారు నగలు చోరీ జరిగిన సంఘటన శనివారం అర్ధరాత్రి మండలంలోని పలు గ్రామాల్లోని చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల కేంద్రంలోని ఈదమ్మ దేవాలయంలో కిలోన్నర వె�
సాగు లక్ష్యం 1.20 లక్షల ఎకరాలు జిల్లాలో ఇప్పటికే 44వేల ఎకరాల్లో సాగు 19038 ఎకరాల్లో వేరుశనగ సాగు యాసంగిలో గణనీయంగా పెరుగనున్న పంటల సాగు రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలన�
తుర్కయాంజాల్ : మున్సిపాలిటీ ఉమర్ఖాన్ గూడ, సంఘీనగర్ గ్రామాల్లో శనివారం సొసైయో హాండ్స్ టూగెథెర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని