వికారాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. శుక్రవారం వికారాబాద్ ఎస్బీఐ, కేనరా బ్యాంక్ తదితర బ్యాంకుల యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా రెండ
పరిగి టౌన్ : డీసీఎం వ్యానును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెంది, మరో మహిళకు గాయాలైన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లా మ�
గతంలో అంతర పంట.. ప్రస్తుతం ప్రధాన పంట.. తక్కువ ఖర్చు.. ఆదాయం అధికం అడవి పందులు, పశువుల బెడద ఉండదు టేకల్కోడ్ గ్రామంలో గతేడాది రెండు ఎకరాల్లో.. ప్రస్తుతం 50 ఎకరాల్లో పంట సాగు కొడంగల్, డిసెంబర్ 16: ప్రభుత్వం వరి�
రూ.1.5 కోట్లతో కంచె, వాకింగ్ ట్రాక్ పూర్తి మరో రూ.3 కోట్ల నిధుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించడమే లక్ష్యం తాండూరు అటవీశాఖ అధికారి శ్యాంప్రసాద్ తాండూరు రూరల్, డిసెంబర�
రంగారెడ్డి జిల్లాకు5 వేలు, వికారాబాద్ జిల్లాకు 4వేల కానుకలు అర్హులను గుర్తించనున్న తహసీల్దార్లు, క్రిస్టియన్ సంఘాల కమిటీలు నియోజకవర్గ కేంద్రాల్లో దుస్తులను అందజేయనున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ప�
కొడంగల్ : మున్సిపల్ పరిధిలో రూ. 15కోట్ల నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార�
పూడూరు : డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి స్కూల్ బస్ పొలంలోకి దూసుకుపోయిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న పూడూరు
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు హైదరాబాద్లో బుధవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ నమస్తే తెలంగాణ దిన �
Vikarabad | పూడూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమజంట పురుగుల మందు తాగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గమనించిన స్థానికులు తక్షణమే
పరిగి : నూతన జోనల్ విధానం కింద ఉద్యోగుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్య
పరిగి : రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ సూచించారు. మంగళవారం పరిగి మండలం చిగురాల్పల్లి, రంగంపల్లి గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను
పరిగి టౌన్ : సెఫ్టీకిట్స్ లేకపోవడంతో తలపై ఇనుప రాడ్డుపడి ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం పరిగి పోలీస్టేష్న్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెంద�