మర్పల్లి : ప్రభుత్వం పార్టీలకు అతితంగా, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మ భర్త శ్రీనివాస్రెడ్డ
వరిధాన్యం కొనకుండా మోసం చేస్తున్న బీజేపీ కొనుగోలు కేంద్రాలు అవసరం లేదనడం సరికాదు రైతులకు అన్యాయం చేస్తే బీజేపీకి గుణపాఠం తప్పదు రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతల ఆగ్రహం షాబాద్, డిసెంబర్ 23 : వరిధాన్యం క�
వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన యువకుడు కావలి అశ
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని సత్యభారతీ ఫంక్షన్హాలులో గురువారం నిర్వహించిన క్రిస్మస్ వేడులకు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకల్లో ప�
బషీరాబాద్ : రియాలర్టర్ల అగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. వారి పనులకు అడ్డొచ్చేది ఏదైనా సరే ధ్వంసం చేసుకుంటూ పోవడమే వారి పని. అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా వారి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోవడమే
పరిగి : బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుని, ఆర్థికంగా ఎదుగాలని డీఆర్డీవో కృష్ణన్, ఎల్డీఎం రాంబాబు, పరిగి జడ్పీటీసీ హరిప్రియ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్
వికారాబాద్ : వికారాబాద్ పట్టణం బుగ్గరామలింగేశ్వరాలయ సమీపంలోని అనంతగిరి అడవిలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అటవి శాఖ అధికారులు సిబ్బంది సహాయంతో సంఘటన స్థలానికి చేరు�
వికారాబాద్/మోమిన్పేట : తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్ట�
పరిగి : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం చెప్పడం సరైంది కాదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పరిగిలోని త�
పరిగి : ఈ నెలాఖరు వరకు జిల్లాలో వందశాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో వైద్య�
పరిగి : జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 100మంది చొప్పున మొత్తం 400మందికి దళితబంధు పథకం అందేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్ట
పరిగి టౌన్ : నిషేదిత గుట్కా ప్యాకేట్లు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి గుట్కా ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. అంబెద్కర్ చౌరస్తా�
పరిగి : కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని స్పష్టంగా చెప్పినందున యాసంగిలో వరికి బదులు ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వ్యవసాయాధికారులను ఆదేశిం
పరిగి : యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం స్పష్టం చేయడంతో, కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని ప్రతి గ్రా�