వికారాబాద్ : ప్రజల ఆకాంక్ష మేరకు నారాయణపూర్ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగిందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ మండల పరిధ
తాండూరు రూరల్ : తెలంగాణ, కర్నాటక సరిహద్దులో పోలీసు నిఘాను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు బుధవారం చించోలి తాలుకలో జరిగిన బార్డర్ సమావేశం నిర్ణయించారు. ఈ సమావేశానికి తాండూరు,
పరిగి టౌన్ : ఏడో విడుత రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమచేయడంతో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి నివాసం దగ్గర సీఎం కేసిఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మహేష్రెడ్డి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. �
కులకచర్ల : డాపూర్ మండలం బొర్రహేమ్యతండా గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహప్రతిష్టాపన చేశారు. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప
మోమిన్పేట : గ్రామాల్లో కలసికట్టుగా పారిశుద్ధ్యన్ని సాధించుకోవాలని జిల్లా అదనపు కటెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ కేంద్ర బృందం టీంతో గ�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంద ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆనారోగ్యాన
పరిగి : జిల్లా క్యాడర్కు అనుగుణంగా వికారాబాద్ జిల్లాకు కేటాయించబడిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కౌన్సిలింగ్ జిల్లా కలెక్టర్ నిఖిల మంగళవారం నిర్వహించారు. డీపీఆర్సీ భవనంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక �
కడ్తాల్ : గ్రామాలు, తండాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు మండలంలోని కోనాపూర్ గ్రామం నుంచి కడ్తాల్ మండలంలోని మరిపల్లి గ్రామం మీదుగా ఏ
బషీరాబాద్ : మండల పరిధిలోని దామర్చేడ్ గ్రామానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామునాయ
పరిగి టౌన్ : పురుగుల మందు సేవించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… పరిగి మున్సిపల్ పరిధిలోని బోయవాడకు చెందిన కుమ
పరిగి టౌన్ : గుర్తు తెలియని మహిళా మృతిచెందిన సంఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40సంవత్సరాల వయస్స
కొడంగల్ : నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు పెండింగ్లు ఉండి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఈఎన్సీ కార్యాలయం
ధారూరు : ప్రమాదవశాత్తు మోటర్ సైకిల్ అదుపు తప్పి కిందపడి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం ధారూరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ధారూ
వికారాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : అనారోగ్యానికి గురైన పేద ప్రజల దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతుందని వికారాబ�