తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం బీజేపీ, కాంగ్రెస్లవి చిల్లర రాజకీయాలు అనవసరమైన మాటలతో ప్రజలను మోసం చేయవొద్దు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డ
తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అనవసరమైన మాటలతో ప్రజలను మోసం చేయనొద్దు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి నవాబుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు
ధారూరు : ఒగ్గు డోలు కళాకారుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ధారూరు మండల పరిధిలోని అంపల్లి గ్రామంలో గత 25రోజుల పాటు �
తాండూరు రూరల్ : రెండు లారీలు వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. తాండూరు మండలం, కోటబాసుపల్లి గ్రామ సమీపంలో చించోలి వైపు నుంచి తాండూరు వెళుతు�
పరిగి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. గురువారం జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక�
పరిగి : కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి సూచించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్�
పరిగి : పరిగి పట్టణం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి పట్టణంలోని 5వ వార్డులో రూ. 5లక్షలతో మురికి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
పూడూరు : అందరి సమ్మతితోనే మైనింగ్ అనుమతులు ఇవ్వడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. గురువారం పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలోని మైనింగ్ తవ్వకల కోసం ప్రజాభిప్రాయ సేకరణ అదనపు
వికారాబాద్ : పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపైన ఉండటంతో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ పోలీస్ స్టేషన
వికారాబాద్ : చికిత్స పొందుతూ యువ రైతు బుధవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 15మంది పూల రైతులు ప్రయాణిస్తున్న వ్యాన్ ఈ నెల 8న బోల్తాపడింది.
వికారాబాద్ : ఏకేఆర్ స్టడీ సర్కిల్ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం హైదరాబాద్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్లు ఆవిష్కరించారు. స్టడీ సర్కిల్లో కో�
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ఆనంద్ హాజరయ్యారు. బుధవారం ఎమ్మెల్యేకు న్యాయవాదులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఇందులో భాగంగా