షాబాద్ : గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన షాబాద్ మండల పరిధిలోని అస్పల్లిగూడ గేటు సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ నుంచి అస్పల్లిగూడకు వ
వికారాబాద్ : ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ మెథడిస్ట్ చర్చితో పాటు పలు చర్చిలలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. పండుగను పురస్కరించుకుని ముందస్తుగా చర్చిలను అందంగా అలంకరించి, వ�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణం 19వ వార్డు రామయ్యగూడలో అయ్యప్ప మాలాదారులు శనివారం మహా పడిపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అ
తాండూరు : తాండూరు నియోజకవర్గంలో శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాలతో పాటు పల్లెలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూ�
పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
పరిగి : పరిగి పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో శనివారం క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరిగి పట్టణంలోని పలు చర్చిలతో పాటు ర�
కొడంగల్ : మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో పట్టణ ప్రగతి 14వ ఆర్థిక సంఘం మ్యాచింగ్ గ్రాంట్స్ నిధుల క్రింద సీసీ రోడ్లు నిర్మాణాలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వార్డుల వారీగా శుక్రవారం పనుల ప్రార
కొడంగల్ : అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేయూతనందించడంతో పాటు వేడుకను సంతోషంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సహాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మ�
కొడంగల్ : వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల కరోనా, ఒమిక్రాన్ అదుపుచేసుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిరైచూర్, కస్తూర్పల్లి గ్రామాల్లో పర్యటించి వ్యాక్సినేష�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అనంతపద్మనాభస్వామిని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్గోయల్ ఐఏఎస్ శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన శశ�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఎస్ఎస్ఎన్ (శ్రీ సరస్వతీ నాట్యాలయం) అకాడమి వారు భరత నాట్యం పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు వికారాబాద్ ఎమ్మెల్�
పరిగి : ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో అందరు ఉత్తీర్ణులేనని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. తద్వారా వి�
పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలోని తమ నివాసంలో 22మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 16.03లక్షలకు సంబంధించిన చెక్కుల�
దోమ : మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి దోమ జడ్పీటీసీ నాగిరెడ్డితో పాటు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి హాజరై ప్రత్యేక పూజ�