ధారూర్ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రజలకు అందించిన సేవాలను మరువలేనివి అని ధారూర్ మండల అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమెల్యేగా గెలుపొంది మూడు సంవత్సరాలు పూర్తియిన సందర్భంగా ధారూర్ మండల టీబ్ల్యూఎస్ నాయకులతో పాటు వికారాబాద్ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ రాజు నాయక్, మండల మాజీ ప్రెసిడెంట్ వేణుగోపాల్రెడ్డి, మార్కెట్ చైర్మన్ సంతోష్, ఎంపీపీ విజయ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.