తాండూరు రూరల్ : మహిళలు పొదుపుతో పాటు వ్యాపార రంగంలో కూడా రాణించాలని ఢిల్లీకి చెందిన సీనియర్ డిప్యూటీ వ్యవసాయ, మార్కెటింగ్ అధికారి అనిల్కుమార్ అన్నారు. గురువారం తాండూరు మహిళా సమాక్య కార్యాలయంలో తాం�
దౌల్తాబాద్ : కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని నందారం-సంగాయిపల్లి, కుదురుమల్ల గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఎమ�
కొడంగల్ : పట్టణంలో నిర్మాణం అవుతున్న 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరగా పూర్తి అయితే నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గ
మారుతున్న రైతుల ఆలోచనా ధోరణి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం బొంరాస్పేట, డిసెంబర్ 8: యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని ప్రభుత్వం, వ్యవసాయా ధికారులు స్పష్టం చేయడంతో రైతులు కూడా చైతన్యవంతులై �
పెద్దేముల్, డిసెంబర్ 8: యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏఈవో వినయ్ అన్నారు. పెద్దేముల్ గ్రామ పం చాయతీ ఆవరణలో యాసంగి సీజన్లో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈవ�
ప్రభుత్వ సూచనలు రైతులందరూ పాటించాలి ఇతర పంటలపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి కలెక్టర్ నిఖిల పెద్దేముల్, డిసెంబర్ 8 : రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయా
లబ్ధిదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ వికారాబాద్ : భారత దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల ఫలాలు ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనం పొందుతున్న ఫలాలు అ�
ధారూరు : సమాజ విలువలతో కూడుకోని మార్పు కోరే చిత్రాలను తీయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ధారూరు మండలంలోని నాగసముందర్ గ్రామంలో వికారాబాద్ జిల్లా బోంరాస్పేట్ మండలం �
ధారూరు : గ్రామాల్లో రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ కాలంలో ఎలాంటి పంటలను సాగు చేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని ఆలోచించి పంటలను సాగుచేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రైతులక
తాండూరు : గడ్డివాములో యువకుడు కాలి మృతి చెందిన సంఘటన బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని మల్రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్రెడ్డిపల్లికి చెందిన రాములు కొడుకు నవీన�
తాండూరు : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, టీకాపై నిర్లక్ష్యం చేయడం పద్దతికాదని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను ఆర్
రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ నిఖిల పెద్దేముల్ : రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం మండల పరిధిలోన�
నవాబుపేట : యోగ చేయడం వల్లన కలిగే ప్రయోజనాలను నవాబుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మైసూర్ నుంచి కాశికి వేలుతున్న యోగ గురువు కృష్ణనాయక్ విద్యార్థులకు యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైసూర్ నుంచ
వికారాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇద్దరికి జైలుశిక్ష, బహిరంగంగా మద్యం సేవించిన నలుగురికి జరిమానాను కోర్టు విధించినట్లు మంగళారం వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. అతిగా మద్యం సేవించి వికారాబాద్ ప�
వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి కార్తీకమాసం పెద్ద జాతర ముగియడంతో స్వామివారి హుండిని మంగళవారం లెక్కించారు. 28రోజుల పాటు ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. జాతరలో భక్తులు తమ తమ కానుకలను హుండీలో వేసి వారి వారి మొక్