మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో శనైశ్వర ఆలయంలో గురుస్వామి సుధాకర్గౌడ్, యాదగిరి సమాక్షంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అయ్యప్పస్వామికి ప్రత్యేపూజలు, పంచామృతాల అభిషేకాలు
మోమిన్పేట : మత్స్యకారులు ఆర్థికంగా అబివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని నందివాగు ప్రాజెక్టులో రోయ్య పిల్లలను వదిలారు. ఈ సం�
ధారూరు : రైతులు యాసంగిలో వరిపంటకు బదులు లాభదయాకమైన ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆధ్వర్యంల
తాండూరు : మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని శ్రీబాలాజీ మందిరంలో ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిపర్ శిబిరము కొనసాగుతుంది. ఈ నెల 8వ తేది వరకు నిర్వహించే ఉచిత జైపూర్ కాళ్ల అమరిక శి�
వ్యాక్సినేషన్ ప్రక్రియలో మండలస్థాయి అధికారుల సహాయం తీసుకోవాలి డిసెంబర్ 31వరకు మిగిలిన 11వేల మందికి 2వ డోసు పూర్తి చేయాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారంభట్
కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని పటెల్ చెరువుతండా గ్రామ పంచాయతీకి చెందిన సునితకిషోర్కు వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి ద్వారా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సహకారంతో లక్ష రూపాయల ఎల్వోసీని మంగ
పరిగి, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం పరిగిలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పరిగి ఎమ్మెల్యే కొ
మృతిచెందిన వాటి స్థానంలో పశువుల పంపిణీకి ఏర్పాట్లు వారం రోజుల్లో కొనుగోలు చేసేందుకు ప్రత్యేక బృందాలు 159 పశువులకు బీమా వర్తింపు.. రూ.1.11కోట్లతో కొనుగోలు పరిగి, డిసెంబర్ 6 : సబ్సిడీపై పంపిణీ చేసిన పాడి పశువుల�
వికారాబాద్ కలెక్టర్ నిఖిల పరిగి, డిసెంబర్ 6 : యాసంగి సీజన్లో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల రైతులకు సూచించారు. సోమవారం పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో వ్యవసాయా�
కంటైనర్ల ద్వారా దేశంలోని పలు రాష్ర్టాలు, విదేశాలకు ఎగుమతులు చలువ గుణం కలిగి ఉన్న రాయి ప్రపంచ స్థాయిలో విశిష్టమైనదిగా గుర్తింపు తాండూరు నాపరాతికి ప్రపంచ స్థాయిలో విశిష్టమైన స్థానం లభించింది. తాండూరు నా�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధ�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని రామమందిర్ ఆవరణలో పర్వతీ పరమేశ్వరుడి కల్యాణం కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆధ్యాత్మిక సేవామండలి ఆధ్వర్యంలో జరిగిన పర్వతి పరమేశుడి కళ్యాణానికి ఉదయం నుంచే భక్�
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాద పూర్వకంగా కలిశ�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టు తరలి వచ్చి సందడి చేశారు. ప్రాజెక్టులో బోటింగ్ చేసేందుకు