తాండూరు : తాండూరు నియోజకవర్గంకు చెందిన నలుగురు లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 5.40లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని
పరిగి టౌన్ : కొవిడ్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్సై విఠల్రెడ్డి సూచించారు. ఆదివారం పరిగి పట్టణంలోని మార్కెట్యార్డు, బస్టాండ్ ప్రదేశాల్లో మాస్కుల ప్రాముఖ్య
మోమిన్పేట : కార్తీక మాసం చివరి రోజు శనిఅమావాస్య సందర్భంగా మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో కొలువుదీరిన శనేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు. శని అమావాస్య రోజు శనైశ్వర �
వికారాబాద్ : ఆర్టీవో కార్యాలయం ఎదుట రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు �
వికారాబాద్ : ఈ నెల 11న జరిగే లోక్ అదాలత్లో కేసులను పరిష్కారం చేసుకోవాలని మండల న్యాయ సేవ సంస్థ చైర్మన్ జిల్లా అదనపు న్యాయమూర్తి పద్మ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో కో-ఆర్డినేషన్ మీట�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి టీఎస్ఐఐసీ బాలమల్లును టీఆర్ఎస్ యు�
తాండూరు : మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని శ్రీబాలాజీ మందిరంలో డిసెంబర్ 6 నుంచి 8వ తేది వరకు మూడు రోజులు ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిపర్ శిబిరము నిర్వహించనున్నట్లు మార్వాడి
త్వరలో బైపాస్, ఇండస్టీయల్ పార్కుల అభివృద్ధి ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తాండూరు : తాండూరు పట్టణంతో పాటు నియోజక వర్గంలో పాడైన ఆర్అండ్బీ ర
పరిగి : వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు పోస్టర్, బుక్లెట్ను శనివారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆవిష్కరించారు. ఈ సందర
పరిగి : సుల్తాన్పూర్ స్టేజీ నుంచి కోటి 33లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు సైతం ప్రారంభం �
పరిగి : వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అ�
బొంరాస్ పేట్ : మండలంలోని ఎన్నెమీదితండా (వడిచెర్ల) ఉప సర్పంచ్ రతన్ నాయక్, నలుగురు వార్డు సభ్యులు, 40 మంది కార్యకర్తలు శనివారం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్
వికారాబాద్ : రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి సబితారెడ్డి. శుక్రవారం వికారాబాద్ డెంటల్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చే�
మోమిన్పేట : మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రన్ని జిల్లా అధికారి మురళీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని రికార్డులను, మందులను, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�