బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం, బషీరాబాద్ మండలం మైల్వార్ అంతర్ రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ అధికారులు భారీగా క్లోరల్ హైడ్రేట్ను పట్టుకున్నారు. బుధవార�
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పరిగి : డిసెంబర్ 31వ తేదీ వరకు మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా
పరిగి : పరిగిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సదుపాయాలు కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలను ఎమ్మెల్యే సందర్శించారు. �
కులకచర్ల : అనారోగ్యంతో వివాహిత మృతి చెందిన సంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కులకచర్ల గ్రామానికి చెందిన వడ్డె తిర్మలయ్య కుమార్తె వడ్డె అలవేలు (21) గత 18నెలల క్రితం మహ్మాదాబాద్ మండలం జూలపల
కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అంగడిరైచూర్ గ్రామానికి చెందిన ఆశమ్మకు సీఎంఆర్ఎఫ్ పథకం క్రింద రూ. లక్ష 50వేల ఎల్వో�
వికారాబాద్ జిల్లాలో 59 మద్యం దుకాణాలు ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.18.38కోట్లు 6 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన కలెక్టర్ మద్యం కొనుగోలుకు ఎక్సైజ్ అధికారుల అనుమతి పరిగి, నవంబర్ 30 : వికారాబాద్�
జ్వరంతో వచ్చేవారి నుంచి రక్త నమూనాలు సేకరించాలి ఫ్రైడే డ్రై డేగా తప్పనిసరిగా అమలు చేయాలి ఎన్వీబీడీసీపీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్నాయక్ పరిగి, నవంబర్ 30 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్ల
వికారాబాద్ : విదేశి విద్యానిధి పథకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సుధారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అల్ప సంఖ్యాక
వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి జాతర ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం చక్రతీర్థంతో ఉత్సవాలు ముగిసాయి. ఉత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున
ధారూరు : తెలంగాణ రాష్ట్రం దేశంలో రైతు సంక్షేమానికి దిక్సూచిగా మారిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, మండల పరిధిలోని దోర్నాల్�
కులకచర్ల : పాంబండ దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. కార్తీకమాసం సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం�
వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్�
క్రమంగా పెరుగుతున్న డ్రోన్ల వినియోగం పంటలపై క్రిమి సంహారక మందుల పిచికారీ నీరు, సమయం ఆదా.. ఖర్చు తక్కువ 10 నిమిషాల్లోనే ఎకర పొలం పూర్తి డ్రోన్ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ వ్యవసాయ పనుల్లో రైతులకు మరింత �
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాకు ఎమ్మెల్యేల వినతి వికారాబాద్, నవంబర్ 26 : వికారాబాద్ రైల్వే స్టేషన్ను శుక్రవారం మధ్యాహ్నం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సందర్శి�