రూ.కోటి 39 లక్షలతో అభివృద్ధి పనులు రైతులకు ఉపయోగపడేలా ఫార్మేషన్ రోడ్లు నిత్యం ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరణ రోడ్లకు ఇరువైపులా పచ్చందాలు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా ప్రతి వీధిలో సీసీ
ముమ్మరంగా నర్సరీల నిర్వహణ పనులు ఒక్కో నర్సరీలో 10 నుంచి 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు బంట్వారం, నవంబర్ 25: హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే యేడాది నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలను నాటేందుకు అధి�
హైదరాబాద్ నుంచి ముంబయికి 649.76 కిలోమీటర్ల బుల్లెట్ రైల్వే లైన్ రాష్ట్రంలో అత్యధిక మార్గం వికారాబాద్ జిల్లా పరిధిలోనే.. జిల్లాలో 68.5 కిలోమీటర్ల ట్రాక్.. ఆలంపల్లిలో రైల్వే స్టేషన్ గంటకు 300 కిలోమీటర్ల వేగ�
గ్రామీణులకు అందుబాటులోకి రానున్న మెరుగైన వైద్య సేవలు డీఎంఅండ్హెచ్వో నుంచి వైద్యవిధాన పరిషత్కు అనుసంధానం.. త్వరలోనే మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి.. ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కార్
కొడంగల్, నవంబర్ 24: మండలంలోని చిన్ననందిగామ, చిట్లపల్లి, అంగడి రైచూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను బుధవారం పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివ కుమార్ ప్రారంభించ�
మోమిన్పేట : కంటికి రెప్పల కాపడాల్సిన తండ్రే కన్న కూతిరిపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మోమిన్పేట మండల కేంద్రానికి చెందిన వ్యక్
వికారాబాద్ : హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా ముంబై వరకు వెళ్లే హైస్పీడ్ రైలు కారిడార్ అభివృద్ధి కోసం పర్యావరణ, సామాజిక అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక
వికారాబాద్ : పట్టుదలతో ఉంటే విద్యార్థులు సాదించలేనిది ఏదీ లేదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ మున్సిపాల్ పరిధిలోని గరీబ్నగర్ కాలనీకి చెందిన సౌమ్యఆనంద్ భాస్కర�
కోట్పల్లి : మండలంలోని నాగసాన్పల్లి గ్రామ సమీపంలో 13 సంవత్సరాల క్రితం నుంచి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రశాంత వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడిందని పవన్ అన్నారు. క్వాంటమ్ లైఫ్�
కులకచర్ల : రెండు రోజుల క్రితం కులకచర్ల మండలం మంచికుంట తండా సమీపంలో రోడ్డు ప్రమదంలో పీరంపల్లి గ్రామానికి చెందిన ఆరు మంది విద్యార్థులను బుధవారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి హైదరాబాద్ ఉస్మానియా �
పరిగి టౌన్ : ఆన్లైన్ మోసాలకు గురికాకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలని ఎస్సై విఠల్రెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని చిట్యాల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్�
22326.3 ఎకరాలకు ఎస్టీల నుంచి 4883, ఇతరుల నుంచి 4885 దరఖాస్తులు భూముల కేటాయింపుపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల పరిగి, నవంబర్ 22 : పోడు భూముల సమస్య పరిష్కారానికి నిర్ణయించిన సర్కారు దరఖాస్తులను స్వీకరించింది. అటవీ భ�
కడ్తాల్ : మండల కేంద్రంలో మతసామరస్యం వెల్లివెరిసింది. ఆదివారం రాత్రి కడ్తాల్ పట్టణానికి చెందిన మైనార్టీ నాయకుడు మహ్మద్గౌస్ అయ్యప్ప మాలధారులకు అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట