బొంరాస్ పేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీదితండా(కొత్తూరు), ఎన్నెమీదితండా(వడ�
యాచారం : మండలంలోని గ్రామాలను బుధవారం తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. ఉదయం 9దాటినా మంచు దుప్పటి నుంచి గ్రామాలు తేరుకోలేదు. నాగార్జున సాగర్ రహదారిని మంచు ముంచేసింది. ఎదురుగా వచ్చే వాహనం దగ్గరికి వచ్చే�
వికారాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో మెరుగైన ర్యాంకు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని 28వ వార్డు గాంధీ కాలనీ�
నవాబుపేట : సంక్షేమ పథకాలలో భాగమైన సీఎం సహాయనిధి చెక్కులను నవాబుపేట మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్
వికారాబాద్ : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రామయ్యగూడ పీహెచ్సీ డాక్టర్ వినోద్రెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి, రెండో స�
వికారాబాద్ : సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాల�
వికారాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని, నేడు తెలంగాణ రాష్ట్రంలో పండగల చేసిన రైతు బంధవుడు సీఎం కేసీఆర్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ కొనియాడారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని 9వ వార్డు
తాండూరు : ఒకప్పుడు దండుగ అన్న ఎవుసమే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధుతో నేడు పండుగ అయ్యిందని తాండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. �
పరిగి : ఓటర్ల తుది జాబితాను బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం.. వికారాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 8,96,892 మంది ఉండగా వారిలో పురుషులు 4,49,029 మంది, మహిళలు 4,47,839 మంది, థర్డ్ �
పరిగి : టీనేజర్లు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. బుధవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేస్తున్న టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పర్యవేక్షించా
పరిగి : రైతుబంధు పథకం రైతాంగానికి ఎంతో ఆసరాగా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. రైతులకు పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు
బొంరాస్ పేట : కంది పంటను డిబ్లింగ్, జంట సాలు పద్ధతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకంలో మండలంలోని ఎన్నెమీద
కడ్తాల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చరికొండ యమునకి రూ. 17వేలు, జ్యోతికి రూ. 16వేలు, కల్వకుర్తి మండలం సుద్దక
పరిగి టౌన్ : ఎస్టీయూటీఎస్ నూతన క్యాలెండర్ను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యల సాధన కోసం ఉద్యమిస్తూనే సామాజిక బాధ్యతతో సమాజ �
పరిగి టౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో వ్యక్తికి గాయాలైన సంఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టకోడురు గ్రామా