ఆమనగల్లు : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీని మర�
కులకచర్ల : తెలంగాణ రాష్ట్రంలో నేడు రైతులు నిజమైన పండుగ జరుపుకుంటున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. ఆదివారం డాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో రైత
ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టులో పర్యాటకులు సెల్పీలు దిగుతు, బోటింగ్ చేస�
వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో మూడు రోజుల నుంచి గ్రామ దేవతల ఉత్సవాలు జరిగాయి. ఆదివారం ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ వెంటేశం ఆధ్వర్యంలో ఈదమ్మ, పోచమ్మ, మైసమ్మ పండుగలను ఘనంగా ని�
వికారాబాద్ : రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తూ దేశ రైతాంగానికి మార్గదర్శకంగా సీఎం కేసీఆర్ నిలిచారని సబితాఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సబితాఆనంద్ అన్నారు. ఆదివ
పరిగి : ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయం రూ. 50వేల కోట్లకు చేరిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని తాండూరులో జర�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజాపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మ
జిల్లాలో 4364 మంది హెల్త్ వర్కర్లు 5704 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారు 49860 మంది పరిగి : కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు నేటి నుంచి ప్రికాషనరీ డోసు వేయాలని సర్కారు నిర్ణయించింది. �
వికారాబాద్ : పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు తప్పకుండా పాటించి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ను సాయంత్రం తనిఖీ చేశ
బంట్వారం : అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బొపునారం గ్రామానిక�
షాద్నగర్ : రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి పట్ల అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్ సూచించారు. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని రాయికల్ టోల�
వికారాబాద్ : పోలీస్ శిక్షణ కేంద్రం చాలా పవిత్రమైదని, ఇందులో నుంచే రాష్ట్రానికి వజ్రంలాంటి సిబ్బంది వస్తుంటారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ డీటీసీ (పోలీస్ జిల్లా శ�
వికారాబాద్ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలంయలో శనివారం ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య, ట్రేసా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్, ట్రేస
పరిగి : పరిగి నియోజకవర్గం మహ్మదాబాద్ మండలంలో రైతుబంధు సంబురాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ