పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ అధికారులు ఆలస్యంగా వెలుగు చేసిన ఉదంతం వికారాబాద్ : ఖాతాదారుల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకుని, చెల్లించిన రూ. 1. 57కోట్లను ఇన్చార్జి మేనేజర్ స్వాహా చేసిన ఉదంతం ఆల�
బషీరాబాద్ : యూత్ ఐకాన్ స్వామీ వివేకానంద అని ఎస్సై విద్యాచరణ్ రెడ్డి అన్నారు. బుధవారం బషీరాబాద్ మండల కేంద్రంలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబ్బులేని�
కులకచర్ల : క్రీడలతో గ్రామాల్లో స్నేహాభావం పెంపొందుతాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర
పరిగి టౌన్ : రేషన్ బియ్యం ఎక్కడైన తీసుకోవచ్చని జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేశ్వర్ సూచించారు. జన్సాహాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలో వన్నేషన్ వన్
పరిగి : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్
పరిగి : రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలు నుంచి కల్లాల నిర్మాణం, వై
పరిగి : స్వామి వివేకానందుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ�
బంట్వారం : ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పథకంతో వికారాబాద్ జిల్లాకు ఈ యాసంగిలో రూ. 2వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘రైతుబంధు’ సంబురాల్లో భాగంగా మండల కేంద్ర�
మర్పల్లి : విధులకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం, ఐకేపీ, మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని, మీసేవ సెంటర్
బొంరాస్ పేట : టీకా తీసుకోవడంతోనే కరోనాను కట్టడి చేయొచ్చని డిప్యూటీ డీఎంహెచ్వోలు ధరణి, రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ను వారు పరిశీలించారు. అర�
కొడంగల్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు 2022-23 విద్యా సంవత్సర ప్రవేశం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా
కొడంగల్ : ఈ నెల 13వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు గాను ఆలయ అర్చకులు, ధర్మకర్తలు ఏర్పాట్ల చేస్తున్నట�
పరిగి : దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన కండెవోని లక్ష్మీ నరాల బలహీనతతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతుండగా, చికిత్స నిమిత్తం రూ. 2లక్షలు ఎల్వోసీ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మంజ
పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిచేవి ముగ్గులని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం రాఘవాపూర్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ�
కడ్తాల్ : ఆపదలో ఉన్న క్లాస్మెట్స్ కుటుంబానికి అండగా నిలిచారు తోటి స్నేహితులు. పది రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన కంబాలపల్లి శ్రీశైలం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు కడ్తాల్ పట్టణంలోని ప్