కులకచర్ల : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. అంతారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బోయిని శ్యామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార�
పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకానికి రూ. 50వేల కోట్లు కేటాయించి రైతుల పంటలకు పెట్టుబడి సాయం రూపంలో డబ్బులను అందించి రైతుల ఇబ్బందులు దూరం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని తాండూరు ఎమ్మెల్
పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవార�
పరిగి : సీఎం కేసీఆర్ రైతుబంధువు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సహాయంగా రూ. 50వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. �
కేసీఆర్ నుంచి రైతులను దూరం చేయడానికి బీజేపీ కుట్ర రైతుబంధు ఉత్సవాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్ పేట : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం ఆగదని కొడంగల్ ఎమ్మెల్యే పట్�
వికారాబాద్ : విద్యార్థులు బాగా చదివి ఉత్తీర్ణులవ్వాలని ఎమ్మెల్యే మోజోబ్ఖాన్ తెలిపారు. గురువారం ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి ఉర్దూమీడియం
వికారాబాద్ : విద్యార్థులు పోటీ తత్వంతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి సతీమణి సీత పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల
వికారాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా కరోనా టీకా వేయించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో 15నుంచి 18 సంవత్సరాలలోపు �
తాండూరు : తాండూరు ప్రతిభ హైస్కూల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం విద్యార్థులు 70పీట్ల భారీ ముత్యాల ముగ్గును వేసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పా�
పరిగి : ఇతర జిల్లాల నుంచి వికారాబాద్ జిల్లాకు కేటాయించబడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ చేపట్టారు. డీపీఆర్సి భవనంలో గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ న�
పూడూరు : జాతీయస్థాయి కరాటే పోటిలో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామానికి చెందిన జాజుల వైష్ణవి బ్లాక్బెల్ట్ సెకండ్ డావున్లో గోల్డ్ మెడల్, ఛాంపియన్షిప్ సాదించింది. హైదరాబాద్లోని స
దౌల్తాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ పండుగ చేశారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించి