షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి రైల్వే వంతెన నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. త్వరలోనే నిర్మాణ పనులకు గుత్తేదారులను ఆహ్వానించేందుకు ఆర్అండ్బీ అధికారులు పనులు ప్రారంభించారు. ఇందులో భ�
గ్రామీణ ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మంది ఆశ కార్యకర్త�
పరిగిలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయిలో ఆడాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పరిగిలోని మినీ స్టేడియంలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక�
కొడంగల్ నియోజకవర్గం పోలేపల్లి గ్రామంలో వెలిసిన ఆలయ ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
కరోనా విపత్కర పరిస్థితిలో పల్లెలు, తండాల్లో ఆశలు అందించిన వైద్య సేవలు వెలకట్టలేనివి అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలో వాసవీ ఫంక్షన్హాలు మాడ్గుల, ఇర్విన్ పీహెచ్సీ �
అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 117మంది లబ్ధిదారులకు రూ. 1,17,13,532 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చె
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మరింత బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహిం�
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా నాయకుడు వడ్ల నందు రూపొందించిన త్యాగాల మట్టిలో పూసిన పున్నమి వో పాటల సీడీని గురువారం హైదరాబాద్లోని మేక వెంకటేశం కన్వె�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి పంచిపెట్టారు. బాణాసంచా పేల్చారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ మండలాల్లో మొక్కలు నాటారు. సీఎం క
కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. ముందుగా కన్నెపల్లిలో గుడి వద్ద వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7:14 గంటల�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బాగు పడనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని కోర్టు హాల�