గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక డైట్ను అమలు చేస్తున్నదని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ అన్నారు. మంగళవారం మండలంలోని బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్రమ
సంత్ సేవాలాల్ యావత్ జాతికి ఆదర్శ ప్రాయులని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ సంత్సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండల పరిధిలోని పడ�
ఆశ కార్యకర్తలకు మరింత పకడ్బందీగా ఆరోగ్యసేవలు అందించాలనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నదని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన ఆశ కార్యకర్తలకు స్మార్�
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా గ
వికారాబాద్ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని కొత్రేపల్లిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ధారూరు : వికారాబాద్ మండల పరిధిలోని రాళ్ల చిట్టెంపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ధారూరు పోలీసులు తెలిపారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిటెంపల్లి గ్రామ సమీపంలో మృతదేహ
పెద్దేముల్ : ఎక్సైజ్ ఎస్ఐతోపాటు ఇతర ఎక్సైజ్ పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన నేపధ్యంలో మండల పరిధిలోని పాషాపూర్ గ్రామ సర్పంచ్ భరత్కుమార్పై కేసు నమోదు చేయడం జరిగిందని పెద్దేముల్ ఎస్ఐ నాగర
తాండూరు రూరల్ : తాండూరు మండలం, ఓగిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్తమైసమ్మ దేవాయం ప్రారంభంతో పాటు అమ్మవారి విగ్రహాం ప్రతిష్ఠ, అదే విధంగా ఏల్లమ్మ దేవత విగ్రహాం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన శుక్రవారం గావిం
పరిగి : పేదరిక నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు.
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ రానున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించడతోపాటు అన్ని తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుబాటులో తేనున్నారు. విద్యార్థు�
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో గ్రామంలో 16 చోట్ల ఏర్పాటు చే�