మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ నిఖిల మాట�
కడ్తాల్ పట్టణం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించనున్నదని హైదరాబాద్ రీజియన్ పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలో శాఖ అధికారులు, సర్పంచ్ లక్ష్�
మండలంలోని కొండారెడ్డిపల్లి-పోమాల్పల్లిల పరిధిలో వెలసిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కల్యాణాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తులకు ఆలయ అభ�
కరోనా సమయంలో ప్రజలకు సేవలందించటంలో ఆశాల సేవలు వెలకట్టలేనివని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆశావర్కర్లకు ఉచితంగా అందజేస్తున్న స్మార్ట్�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని చాకలిగుట్టతండా, రంగాపూర్, సలివేంద్రిగూడ, అప్పారెడ్డిగూడ, ఈదులపల్లి, మొత్కులగూడ, మసీదుమామ�
తాండూరు రూరల్ : కులాంతర వివాహలు చేసుకున్న వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో కులాంతర వివాహం చేసుకున్న రెండు జంటలకు రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయం తన క్యాం�
పరిగి : మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు.
పరిగి : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
బొంరాస్ పేట : తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినోత�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు షురూ అయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటి రోజు మంగళవారం ప్రభుత్వ దవా
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లా రైతాంగానికి పారదర్శకంగా సేవలందుతున్నాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరిస్తున్నది. దీంతో రైతుల�
వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత