అన్ని హంగులతో కూడిన పాఠశాలలుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమం ‘మన ఊరు-మన బడి’ అమల్లో మరో ముందడుగు పడింది. క్షేత్ర స్థాయిలో ఆయా పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అవగాహన చేసుకొని, ఎలాంటి పనులను చేపట్టాలన
కోట్పల్లి, ఫిబ్రవరి 25: ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఇందోల్ గ్రామం లో రూ. 15 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. లింగం పల్లి గ్రామంలో రూ. ఐదు లక్షలతో సీసీ రోడ్డు, బుగ్గాపూర్లో రూ. ఐదు లక్షలతో చేపట్టిన సైడ్డ్�
ఈ నెల 27న మండలంలో పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి మనీశ్చంద్ర తెలిపారు. శుక్రవారం శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో అంగన్వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించార�
గ్రామాల్లోని అంతర్గత రహదారులకు మహర్దశ పట్టనుంది. అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారులను సీసీగా మార్చడానికి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరు చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొడం�
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, సీడీపీ నిధులు రూ.3 లక్�
ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డు ఆధునీకరణ పనులకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మార్కెట్యార్డు ఆదాయం పెంచటం కోసం సాగర్హ్రదారి నుం�
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ టాప్ ప్రతిరోజూ టీవీల్లోతెలంగాణ వార్తలు వింటుంటాం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నపథకాలు భేష్ కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశమంతా సుభిక్షం మా గ్రామాలను తెలంగాణలో కలుపాలి క�
గత నాలుగేండ్లుగా రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపని రైతులు ప్రతి సంవత్సరం 35 శాతం మేర పంట రుణాలు మంజూరు రైతు బంధుతో బ్యాంకుల వైపు చూడని జిల్లా రైతాంగం ఏడాదికి ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం నాలుగేండ�
దేవాలయాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పాలుపంచుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని గురువారం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి సందర్శి�
కొడంగల్ అభివృద్ధికి మరో పది కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్డ్రైన్స్ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా 6వ
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గునుగుర్తి నక�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ర్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి మొదటి విడుత ఎంపికైన లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగి, ఆదర్శంగా నిలువాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. ప్రజల ఆస్తి ఎల్ఐసీని ప్రైవేటు పరం చేస్తామని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంప�
పండ్లు, కూరగాయల సాగుకు కేరాఫ్ మల్లేపల్లి పుచ్చ, బంతి సాగులో మండలంలోనే మేటి సాగులో అధునాతన టెక్నాలజీ వినియోగం చీడ, పీడల రక్షణకు క్రాప్ గార్డుల ఏర్పాటు దోమ, ఫిబ్రవరి 22: యాసంగి సీజన్లో వరికి బదులుగా ఇతర పం�
మన ఊరు-మన బడితో రూపుమారుతున్న సర్కారు బడులు కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతుల కల్పన రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతల్లో రూ.7,298 కోట్ల నిధుల కేటాయింపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం దాతలు ముందుకొచ్�