ఉక్రెయిన్-రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో క్షేమంగా సొంత ప్రాంతాలకు వస్తున్నారు. తెలంగాణకు చెందిన 10 మంది విద్యార్థులు గురువారం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల14వ తేదీ వరకు బాలాలయంలో ఆంతరంగికంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను నవాహ్నిక దీక్షతో పాంచర�
పల్లె ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఆయుష్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సరైన వైద్య పరీక్షలు చేసేలా ఆయుష్ గ్రామ్ కార్యక�
యాలాల మండలం రాఘవాపూర్ పల్లె ప్రగతితో శుభ్రంగా మారడంతో పాటు గ్రామంలో కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. దీనికి తెలంగాణ సర్కారు చేయూత.. ప్రజాప్రతినిధుల సహకారం.. ప్రజల ఐక్యతే నిదర్శనం. సీసీ రోడ్లు, రాత్రి వే
పేద ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన అబ్దుల్ రషీద్కు రూ.45 వేలు, ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్
ప్రణాళికాబద్ధ్దంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ 7, 8, 9,20వ వార్డుల్లో తు�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ప్రత్యేక అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. రాత�
ఎట్టకేలకు సీతారాంపూర్ దేవాదాయ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. షాబాద్ మండలం సీతారాంపూర్లోని దేవాదాయ భూముల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నో ఏండ్లుగ�
అభివృద్దికి ప్రభుత్వం ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నా, వాటికి మరింత తోడుగా నిలిచేలా మున్సిపాలిటీల్లో పన్నులను వంద శాతం వసూలు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మున్సిపాలిట�
ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. బుధవారం వికారాబాద్ మండలం ఎర్రవల్లిలో కేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ఇబ్రహీంపట్నం జంట హత్యల కేసులో కీలక ఆధారాల కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతున్నది. సంఘటన తర్వాత స్థానికంగా వచ్చిన ఆరోపణలు, ఇతర అనుమానాలపై ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఎలాంటి ఆధారం �
మండలంలోని గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేస్తానని, తండాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని సాలిండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మాలకుంటతండా భీమా�
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి జాతరలో ఊరెళ్ల మాజీ సర్పంచ్ కుంచము పెంటయ్య, కు మారులు శివకుమార్, శ్రావ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ... శంభో శంకర అ�
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో శివరాత్రి పండుగ రోజున ఉదయం సమయంలో కాల్పుల సంఘటన తీవ్ర కలకలం రేపింది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తులను చూసిన స్థానికులు పోలీసులు, 108కిఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ