కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనబోమని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అన్నదాతలను అప్రమత్తం చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులను చైతన్యపర్చేందుకు పడిన శ్రమ ఫలించింది. సీఎం కేసీఆర్ సూచనల మేరక
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల వ్యాప్తంగా ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన రాములమ్మకు రూ.1,25,000 ల సీఎం సహాయనిధి చెక్కును మంగళవారం గ్రామంలో ఎ�
పరిగి, మార్చి 1 : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల్లో వికారాబాద్ జిల్లా పరిధిలో 101.34% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేండ్ల లోపు చిన్నారులు 93,232 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు �
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత పట్నం రాజేందర్రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం రాజేందర్ర�
పరిగి మున్సిపల్లో రూ.15 కోట్లతో అభివృద్ధ్ది పనులను చేపడుతున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. టెలిఫోన్ ఎక్సేంజ్ నుంచి జడ్పీహెచ్ఎస్ నెం.1 వరకు బీటీ రోడ్డు పనులను మంగళవారం ఆయన ప్రా�
వాహనాల నంబర్ల ఎంపికలో ఫ్యాన్సీకి ప్రాధాన్యం..లేదంటే జ్ఞాపకాలకు ప్రాముఖ్యం పెండ్లి రోజు, పిల్లల పుట్టిన రోజు తేదీలు కలిసొచ్చేలా ఎంపిక.. సెల్ఫోన్ నంబర్లలోనూ ఇదే ట్రెండ్ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు దక్కి�
నేటి నుంచి భూ కైలాస్లో బ్రహ్మోత్సవాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం ప్రత్యేక ఆకర్షణగా ద్వాదశ జ్యోతిర్లింగాలు తాండూరు రూరల్, ఫిబ్రవరి 26 : శివరాత్రి పండుగ సందర్భంగా భూ కైలాస్ ఆలయం సుందరంగా ముస్తాబైం�
జిల్లాలో దళితబంధు పథకం ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఈ పథకం కింద ఇప్పటికే రూ.17 కోట్ల నిధులు కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమ కాగా.. మిగిలిన రూ. 51.90 కోట్లు కూడా త్వరలోనే రానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాం డూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రజాబంధు యాప్ను రూపొందించారు. నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా మొబైల్ ఫోన్ ప్లేస్టోర్�
ఆదివారం పల్స్పోలియో చుక్కల మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి ఒక్కరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని
పిల్లలు కష్టపడి చదువుకుంటేనే రాబోవు రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట పాఠశాలలో దివ్యశక్తి రౌండ్ టేబుల్ ఇండియా 134 వారు నిర్�
కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది. శుక్రవారం సాయంత్రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తుల కేరింతలు, జయ జయ �