ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం | బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో గురువారం శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసం సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రతిష�
బంగారు బోనం| విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మకి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం అమ్మవారిక
తెలుగు అకాడమి| ఆంధ్రప్రదేశ్లోని తెలుగు అకాడమి పేరును ప్రభుత్వం మార్పు చేసింది. అకాడమికి ఆంధ్రప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమిగా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమి పాలకవర్గంలో ప�
ఇంటర్సిటీ రైలు| రెండో విడుత కరోనా వుధృతి కొంచం తగ్గడంతో లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలును దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో జూన్ 2న అధికారులు ఈ సర్వీసును రద్దుచే
అమరావతి : ఏపీలోని విజయవాడలో గల హనుమాన్పేటలోని లాడ్జిలో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని యాదాద్రి జిల్లా వెలిగొండ మండలం ఆరూర్ నివాసి నాగరాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట
అనుమానాస్పదంగా వివాహిత మృతి | వివాహిత ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
నకిలీ డీజిల్| జిల్లాలో నకిలీ డీజిల్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నార్కట్పల్లి కేంద్రంగా నకిలీ డీజిల్ తయారు చేసి పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు.
సూర్యాపేట| జిల్లాలోని మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మునగాల వద్ద జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఇద్దరు యువకులు
కరోనాతో నలుగురు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు తీసింది. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబీకులు ఒకరి తరువాత ఒకరిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
మిస్ఫైర్| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం చోటుచోసుకుంది. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో ఓ హోంగార్డు భార్య మృతిచెందింది. గొల్లపూడిలోని మౌలానగర్కు చెందిన హోంగార్డు �