విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో నలుగురి బలవన్మరణం ఇద్దరు కుమారులతో కలిసి భార్యాభర్తల ఆత్మహత్య నిజామాబాద్ క్రైం, జనవరి 8: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిన ఓ వ్యాపారి కుటుంబం విజయవాడ దుర్గమ్మ సన్
మన్సూరాబాద్ : అవయవాల మార్పిడి కోసం రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులకు ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు (గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్లోని కామినేని ద�
అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడ పోలీసులు పలు ఆంక్షలువిధించారు. రేపు ( శుక్రవారం) రాత్రి వేడుకలకు అనుమతి లేదని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాణా టాటా వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకే ఇండోర్�
అమరావతి : భవానీ దీక్షల విరమణ వేడుకలు అమరావతి ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షా విరమణలను దుర్గగుడి ఈవో హోమగుండాలు వెలిగించి ప్రారంభించారు. 5రోజుల పాటు కొనసాగనున్న దీక్షల వి
అమరావతి : భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎన్వీరమణ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం �
అమరావతి : ఏపీలో పలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డిగ్యాంగ్ ముఠాలోని ముగ్గురు సభ్యులతో పాటు వారికి సహకరిస్తున్న మరో సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి అరెస్టు వివరాలను �
అమరావతి : ఈ నెల 8న నిర్వహించవలిసిన విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ స్నాతకోత్సవం వాయిదా పడింది. ఇటీవల ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు చెందిన నిధులన్నీ ఏపీ �
విజయవాడలో ఇంజినీర్ అరెస్టు హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): చైల్డ్పోర్న్ వీడియోలు అమ్ముతానంటూ ఆన్లైన్లో ప్రకటనలు పెట్టిన ఓ ఇంజినీర్ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలోని ఫకీరుగూడెంలో ఉండే
AP Governor | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న
TDP Leader Pattabhi Arrest | టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు అక్కడే ఆయన్ను అరెస్టు చేశారు.
Attack on TDP office | ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై కొందరు దాడి చేశారు. అలాగే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అలాగే దీక్షల విరమణకు కూడా భక్తులు భారీగా తరలివస్తున�
Vijayawada | విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎనిమిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాక్షసులను