ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఆదివారం బంగారు బోనం సమర్పించారు. ఈ కమిటీ వారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బెజవాడ కనకదు�
నాగపూర్-విజయవాడ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా మంచిర్యాల-విజయవాడ మార్గంలో నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్లో ప్రారంభించే అవకాశం ఉన్నది. మొత్తం హైవే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మహారాష్ట
నూజివీడులో ఓ బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అక్కడ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఆతగాడ్ని...