విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం వేళల్లో మార్పులు చేశారు. ఇవాల్టి నుంచి కొత్త దర్శనం వేళలు అమలులోకి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొవిడ్ ఆంక్షల కారణంగా గత కొన్నాళ్లుగా...
విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్లో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వారితో గురువారం ఉపరాష్ట్రపతి ముఖాముఖి జరిపారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి వెంకయ్యనాయుడు సర్టిఫికేట్లను ప్రద�
Bheemla Nayak | జనసేన నాయకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయన ఫోటోతో కూడిన ఓ ఫ్లెక్సీని పవన్ అభిమానులు వ�
బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం సాయంత్రం ప్రారంభించారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు...
విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్పై సోమవారం మధ్యాహ్నం ఒక కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. గుంటూరు వైపు వెళ్తున్న కారు...
అమరావతి: పొరుగింట్లో ఉండే మహిళపై భర్త అత్యాచారం చేయగా, ఆ నేరాన్ని అడ్డుకోవాల్సిన భార్య మొబైల్లో వీడియో తీసింది. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అమరావతి: విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ దృష్టిని సారించింది. స్వయాన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు మృతురాలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పరామ�
అమరావతి : విజయవాడలో నిన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక సంఘటనపై నిందితుడు, టీడీపీ నాయకుడు వినోద్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్నిరోజులుగా తనను వేధిస్తుండడంతోనే తాను ఆత్మహత్య చేస�