మెహిదీపట్నం : ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ ఎంట్రన్స్ కోసం సిద్ధం అవుతున్న ఓ యువ డాక్టర్ తరగతులకు వెళ్లి వస్తూ టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందాడు. హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు �
అమరావతి : విజయవాడ సమీపoలోని తుమ్మల పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. తుమ్మలపాలెం క్రాస్ రోడ్డు వద్ద కారును తప్పించబోయిన లారీని వెనుక నుంచి వస్తున్న ఎంవీఆర్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా విజయవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతుంది. ఈ ఆస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా సోకింది. ఆస్పత్రి సూపరింటెండెంట్తో పాటు
Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సినీ హీరో చిరంజీవి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై గంటన
అమరావతి : ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఏపీ లో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. విజయవాడలో ఉదయం నుంచి కురుస్తున్న వ�
Traffic | హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొన్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం పల్లె బాట పట్టారు. దీంతో ఎన్హెచ్ 65పై వాహనాలు బారులు తీరాయి
విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో నలుగురి బలవన్మరణం ఇద్దరు కుమారులతో కలిసి భార్యాభర్తల ఆత్మహత్య నిజామాబాద్ క్రైం, జనవరి 8: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిన ఓ వ్యాపారి కుటుంబం విజయవాడ దుర్గమ్మ సన్
మన్సూరాబాద్ : అవయవాల మార్పిడి కోసం రాచకొండ పోలీసులు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులకు ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు (గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్లోని కామినేని ద�
అమరావతి : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విజయవాడ పోలీసులు పలు ఆంక్షలువిధించారు. రేపు ( శుక్రవారం) రాత్రి వేడుకలకు అనుమతి లేదని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాణా టాటా వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకే ఇండోర్�
అమరావతి : భవానీ దీక్షల విరమణ వేడుకలు అమరావతి ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షా విరమణలను దుర్గగుడి ఈవో హోమగుండాలు వెలిగించి ప్రారంభించారు. 5రోజుల పాటు కొనసాగనున్న దీక్షల వి
అమరావతి : భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎన్వీరమణ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం �
అమరావతి : ఏపీలో పలు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డిగ్యాంగ్ ముఠాలోని ముగ్గురు సభ్యులతో పాటు వారికి సహకరిస్తున్న మరో సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి అరెస్టు వివరాలను �
అమరావతి : ఈ నెల 8న నిర్వహించవలిసిన విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ స్నాతకోత్సవం వాయిదా పడింది. ఇటీవల ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు చెందిన నిధులన్నీ ఏపీ �
విజయవాడలో ఇంజినీర్ అరెస్టు హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): చైల్డ్పోర్న్ వీడియోలు అమ్ముతానంటూ ఆన్లైన్లో ప్రకటనలు పెట్టిన ఓ ఇంజినీర్ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలోని ఫకీరుగూడెంలో ఉండే