అమరావతి: పొరుగింట్లో ఉండే మహిళపై భర్త అత్యాచారం చేయగా, ఆ నేరాన్ని అడ్డుకోవాల్సిన భార్య మొబైల్లో వీడియో తీసింది. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అమరావతి: విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ దృష్టిని సారించింది. స్వయాన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు మృతురాలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పరామ�
అమరావతి : విజయవాడలో నిన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక సంఘటనపై నిందితుడు, టీడీపీ నాయకుడు వినోద్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్నిరోజులుగా తనను వేధిస్తుండడంతోనే తాను ఆత్మహత్య చేస�
మెహిదీపట్నం : ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ ఎంట్రన్స్ కోసం సిద్ధం అవుతున్న ఓ యువ డాక్టర్ తరగతులకు వెళ్లి వస్తూ టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందాడు. హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు �
అమరావతి : విజయవాడ సమీపoలోని తుమ్మల పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. తుమ్మలపాలెం క్రాస్ రోడ్డు వద్ద కారును తప్పించబోయిన లారీని వెనుక నుంచి వస్తున్న ఎంవీఆర్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా విజయవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతుంది. ఈ ఆస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా సోకింది. ఆస్పత్రి సూపరింటెండెంట్తో పాటు
Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సినీ హీరో చిరంజీవి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై గంటన
అమరావతి : ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఏపీ లో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. విజయవాడలో ఉదయం నుంచి కురుస్తున్న వ�
Traffic | హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొన్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం పల్లె బాట పట్టారు. దీంతో ఎన్హెచ్ 65పై వాహనాలు బారులు తీరాయి
విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో నలుగురి బలవన్మరణం ఇద్దరు కుమారులతో కలిసి భార్యాభర్తల ఆత్మహత్య నిజామాబాద్ క్రైం, జనవరి 8: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిన ఓ వ్యాపారి కుటుంబం విజయవాడ దుర్గమ్మ సన్