గంజాయి| నగర శివార్లలోని పెద్దఅంబర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారులో (టీఎస్ 08 హెచ్జే 2026) గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): విజయవాడ దుర్గగుడిలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్ల అవకతవకలపై అందిన ఫిర్యాదులకు సంబంధించి ఇంద్రకీలాద్రిపై జెమ్మిదొడ్డ
న్యూఢిల్లీ: సమాజ హితం కోసం దేశంలోని సామాజిక కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని, వారి కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియ�
తిరుమల: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమా�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, నిత్యం భక్తులతో రద్దీగా ఉండే విజయవాడ ఇంద్రకీలాద్�
అమరావతి : తిరుపతిలో ఈ నెల 27న కిడ్నాప్కు గురైన ఆరేండ్ల బాలుడు శివమ్ కుమార్ సాహు ఆచూకీ లభించింది. శనివారం కిడ్నాపర్లు బాలుడిని విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి ఆ