అనుమానాస్పదంగా వివాహిత మృతి | వివాహిత ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
నకిలీ డీజిల్| జిల్లాలో నకిలీ డీజిల్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నార్కట్పల్లి కేంద్రంగా నకిలీ డీజిల్ తయారు చేసి పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు.
సూర్యాపేట| జిల్లాలోని మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మునగాల వద్ద జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఇద్దరు యువకులు
కరోనాతో నలుగురు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు తీసింది. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబీకులు ఒకరి తరువాత ఒకరిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
మిస్ఫైర్| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం చోటుచోసుకుంది. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో తుపాకీ మిస్ఫైర్ కావడంతో ఓ హోంగార్డు భార్య మృతిచెందింది. గొల్లపూడిలోని మౌలానగర్కు చెందిన హోంగార్డు �
గంజాయి| నగర శివార్లలోని పెద్దఅంబర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారులో (టీఎస్ 08 హెచ్జే 2026) గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): విజయవాడ దుర్గగుడిలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్ల అవకతవకలపై అందిన ఫిర్యాదులకు సంబంధించి ఇంద్రకీలాద్రిపై జెమ్మిదొడ్డ
న్యూఢిల్లీ: సమాజ హితం కోసం దేశంలోని సామాజిక కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని, వారి కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియ�
తిరుమల: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమా�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, నిత్యం భక్తులతో రద్దీగా ఉండే విజయవాడ ఇంద్రకీలాద్�