వైద్య విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందని, వాటిలో అన్ని వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హ
ఎండాకాలంలో అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స�
మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఈ నెల 8న మహిళా దినోత్సవం నాడు వంద ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభించనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, �
డీజీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలు, ఇతర సిబ్బం ది తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరిలో 135 ఠాణాలు, 45 గ్రామాలను సందర్శించారు.
జీవో నంబర్ 58కి సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన రూ.60 కోట్ల పనులను మార్చి లోపు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్�
ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఉమ్మడి జిల్లా ఎస్పీలతో వీడియోకాన్�
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లత
జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితాలో ఉన్న పీఎస్ఈ ఎంట్రీల ఫీల్డ్ వెరిఫికేషన్ వందశాతం పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించార
దృష్టి లోపాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
కంటివెలుగు కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రెండోవిడుత కంటివెలుగు నిర్వహణపై గురువారం హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధి�