ఈనెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ డైరెక్టర్ లెప్రసీ, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ జాన్బాబు అన్నారు.
ఈశాన్య రాష్ర్టాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల భద్రత కోసం అదనపు పోలీస్ బలగాలను పంపించే అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్కుమార్ భల్లా గురువారం తెలంగాణతో పాటు పలు రాష్ర్టాల డీజీపీలతో వీడియ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగును మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విజయవంతం చేయాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ జనవరి మొదటివారం ముగిసే సరికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీఎంపీఎఫ్ నూతన నిబంధనల ప్రకారం ఆన్రోల్లో ఉన్న ఉద్యోగులందరి వద్ద నుంచి నామినేషన్లు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హ�
PCCF RM Dobriyal | ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్య తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, అన్ని స్థాయిల్లో వేగంగా స్పందించి కుటుంబానికి అండగా నిలవటంతో పాటు, అటవీ సిబ్బందికి నైతిక మద్దతు ప్రకటించాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి
ఫాం 6, 7పై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల విధులు, ఓటరు జాబితాలు రూపొందించడంపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
నిరుపేదల కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆయా జిల్లా ల కలెక్టర
10 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి అర్హులందరూ డీడీలు చెల్లించేలా చూడాలి కొత్త మండలాల్లో పశువుల దవాఖానలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రెం డో విడత గొర్రెల పంపిణీకి అ�