జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితాలో ఉన్న పీఎస్ఈ ఎంట్రీల ఫీల్డ్ వెరిఫికేషన్ వందశాతం పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించార
దృష్టి లోపాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమైంది.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
కంటివెలుగు కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రెండోవిడుత కంటివెలుగు నిర్వహణపై గురువారం హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధి�
ఈనెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ డైరెక్టర్ లెప్రసీ, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ జాన్బాబు అన్నారు.
ఈశాన్య రాష్ర్టాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల భద్రత కోసం అదనపు పోలీస్ బలగాలను పంపించే అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్కుమార్ భల్లా గురువారం తెలంగాణతో పాటు పలు రాష్ర్టాల డీజీపీలతో వీడియ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగును మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విజయవంతం చేయాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ జనవరి మొదటివారం ముగిసే సరికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీఎంపీఎఫ్ నూతన నిబంధనల ప్రకారం ఆన్రోల్లో ఉన్న ఉద్యోగులందరి వద్ద నుంచి నామినేషన్లు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హ�