తెలం గాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను జయ ప్రదం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధ�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం, తాజాగా బోగస్ ఓట్లపై దృష్టిపెట్టింది.
ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు.
ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు నకిలీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అధికారులతో మంగళ�
Sanitation Drive | రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రత్యేక పారిశుద్ధ్య(Special Sanitation Drive) పనులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నదీ జలాల వినియోగంపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, అనువైన చోట్ల ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములను సాగులోకి తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వ�
ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలతో గ్రేటర్లో జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఆదివారం సైతం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన దంచికొట్టింది.
గొర్రెల పంపిణీ పథకం అమలులో కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలప
Minister Talasani | రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులను ఆదేశించారు.
పదోతరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.