హైదరాబాద్ : కేంద్రం నిర్ణయంతో తెలంగాణ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శులు, పిన్సిపల్ ఫై�
హైదరాబాద్ : గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బ్రాండ్ను పెంచాలని మంత్రి హరీశ్రావు సూచించారు. శుక్రవారం ఆయన ఆయా దవాఖానల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంఈ రమేశ్ర
చట్టవ్యతిరేక పనులకు పాల్పడి స్పెషల్ హోంలలో ఉంటున్న పిల్లలు న్యాయస్థానాలకు భౌతికంగా హాజరు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో రాష్ట్రంలోని పరిశీలన నిలయాలు
Fever Survey | రేపటి నుంచి రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరో�
బుందేల్ఖండ్కు డిఫెన్స్ కారిడార్ రాజకీయమే మౌలిక వసతులు లేకపోతే పెట్టుబడులు రావు హైదరాబాద్ వ్యూహాత్మకంగా సురక్షిత ప్రాంతం రక్షణ రంగానికి హైదరాబాదే అత్యంత అనువు మెరుగైన వాయు, రైల్వే వ్యవస్థను ఏర్ప�
Minister Errabelli | రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ ఈ మార్చి లోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారు�
వికారాబాద్ : సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాల�
పరిగి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. గురువారం జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక�
భువనగిరి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రగతి
న్యూఢిల్లీ : కాశీలో జరిగిన అభివృద్ధి దేశంలోని ఇతర నగరాలకు రోడ్మ్యాప్ వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో చాలా నగరాలు సంప్రదాయ నగరాలని వాటి అభివృద్ధి కూడా ఇదే తరహాలో చేపట్ట�
పరిగి : నూతన జోనల్ విధానం కింద ఉద్యోగుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్య
సీఈవో శశాంక్ గోయల్ హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఐదు నియోజకవర్గాల్లోని 6 స్థానాలకు స్థానిక కోటా లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈవో శశాంక్ గోయల్ అధి కా�
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పరిగి : డిసెంబర్ 31వ తేదీ వరకు మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా
షాద్నగర్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి ఓటు హక్కును కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సవరించి తుది జాబితాను సిద్ధ�
ఖమ్మం: ఓటర్ల సవరణ ప్రక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్ సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫ�