న్యూఢిల్లీ : కాశీలో జరిగిన అభివృద్ధి దేశంలోని ఇతర నగరాలకు రోడ్మ్యాప్ వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో చాలా నగరాలు సంప్రదాయ నగరాలని వాటి అభివృద్ధి కూడా ఇదే తరహాలో చేపట్ట�
పరిగి : నూతన జోనల్ విధానం కింద ఉద్యోగుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్య
సీఈవో శశాంక్ గోయల్ హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఐదు నియోజకవర్గాల్లోని 6 స్థానాలకు స్థానిక కోటా లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈవో శశాంక్ గోయల్ అధి కా�
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పరిగి : డిసెంబర్ 31వ తేదీ వరకు మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా
షాద్నగర్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి ఓటు హక్కును కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సవరించి తుది జాబితాను సిద్ధ�
ఖమ్మం: ఓటర్ల సవరణ ప్రక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్ సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫ�
అమరావతి : భారీవర్షాల కారణంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై శుక్రవ
భూపాలపల్లి: జాతీయ రహదారి కోసం భూసేకరణ పూర్తి చేయాలని కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్లు, నేషనల్ హైవే అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా కమిటీలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్త�
కామారెడ్డి టౌన్: కొవిడ్ వ్యాక్సినేషన్ను వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులు, వైద్య శా�
CS videoconference with collectors on covid vaccination | రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని, ఇందుకు క్షేత్రస్థాయిలో పని చేయాలని
వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి/షాబాద్ : ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన�
జీఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో సీఅండ్ఎండీ ఎన్. శ్రీధర్ శ్రీరాంపూర్ : రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా ప్రతి రోజూ బొగ్గు రవాణా చేస్తున్నామని, తెలంగాణ విద్య�
ఎన్నారై | ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు.