10 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి అర్హులందరూ డీడీలు చెల్లించేలా చూడాలి కొత్త మండలాల్లో పశువుల దవాఖానలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రెం డో విడత గొర్రెల పంపిణీకి అ�
భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుడా నియంత్రణకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అ�
వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. వచ్చే నెల రోజులు ఎంతో కీలకమని చెప్పారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, ట్రైబల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న వానలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో...
మహిళల కేసులో నాణ్యత ప్రమాణాలు పాటించాలి జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు డీజీపీ ఆదేశం హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పోక్సో, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పె�
30వ తేదీ వరకు రోజుకో కార్యక్రమం జూన్ 10 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఆంగ్లమాధ్యమ ప్రారంభంపై విస్తృత ప్రచారం 13న పండుగలా పాఠశాలల పునఃప్రారంభం వీడియో కాన్ఫరెన్సులో మంత్రి సబితా హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగ�
డీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): పోలీస్శాఖలోని ప్రతి విభాగం సిబ్బంది పనితీరులో మరింత నిపుణత సాధించేందుకు కృషి చేయాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి సూచించారు. శనివారం డీజీపీ కార్యాలయ�
హైదరాబాద్ : కేంద్రం నిర్ణయంతో తెలంగాణ అభివృద్ధిపై ప్రభావం పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శులు, పిన్సిపల్ ఫై�
హైదరాబాద్ : గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బ్రాండ్ను పెంచాలని మంత్రి హరీశ్రావు సూచించారు. శుక్రవారం ఆయన ఆయా దవాఖానల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంఈ రమేశ్ర
చట్టవ్యతిరేక పనులకు పాల్పడి స్పెషల్ హోంలలో ఉంటున్న పిల్లలు న్యాయస్థానాలకు భౌతికంగా హాజరు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో రాష్ట్రంలోని పరిశీలన నిలయాలు
Fever Survey | రేపటి నుంచి రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరో�
బుందేల్ఖండ్కు డిఫెన్స్ కారిడార్ రాజకీయమే మౌలిక వసతులు లేకపోతే పెట్టుబడులు రావు హైదరాబాద్ వ్యూహాత్మకంగా సురక్షిత ప్రాంతం రక్షణ రంగానికి హైదరాబాదే అత్యంత అనువు మెరుగైన వాయు, రైల్వే వ్యవస్థను ఏర్ప�
Minister Errabelli | రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ ఈ మార్చి లోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారు�
వికారాబాద్ : సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాల�
పరిగి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. గురువారం జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక�