తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వివిధ సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన రూ.26.2 కోట్లను బాధితుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు.
HYDRAA | హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Velerupadu incident | ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాదరం, విప్పలకుంపు గ్రామాల మధ్య ఉన్న లోతువాగులో కొట్టుకుపోయిన బాధితులను గ్రామస్థులు, పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
CM Revanth Reddy | షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
Tejasvi Surya | కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు మరోసారి నిరసన సెగ ఎదురైంది. ఒక కార్యక్రమానికి హాజరైన ఆయనను బ్యాంకు స్కామ్ బాధితులు నిలదీశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బలవంతంగా నిష్క్రమించారు.
ప్రధాన మీడియా సంస్థల్లో కంట్రిబ్యూటర్లు (విలేకరులు)గా పనిచేస్తున్న ఐదుగురితోపాటు హోంగార్డు దంపతుల వేధింపులకు ఓ కుటుంబం బలైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరులో తన ముగ్గురు పిల్లలను చంప�
రాష్ట్ర ప్రభుత్వం క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచింది. మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా, దానిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది.
MLC Kavitha | నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వదర బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) జిల్లా అధికారులకు సూచించారు
ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంలో బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ సహాయ చర్యల్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపిన ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఈ ప్రమాదంలో బాధితులకు, బాధిత క�
చీమలపాడు అగ్నిప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని నిమ్స్లో చ