Serial Killer Arrested | పలువురిని చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన సీరియల్ కిల్లర్ పెరోల్పై బయటకు వచ్చి ‘అదృశ్యమయ్యాడు. ‘డాక్టర్ డెత్’ గా పేరొందిన అతడి కోసం రెండేళ్లుగా పోలీసులు వెతుకుతున్నారు. నకిలీ గుర్తింపుతో ఒక �
రోడ్డు ప్రమాద బాధితులకు లక్షన్నర రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోట�
వడగండ్ల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం, దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామాల్లో వడగండ్ల వానతో నష్టపో�
జీహెచ్ఎంసీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతులన్నీ తీసుకున్నా..ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్మెన్ ఇష్టారాజ్యంతో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన షెడ్డును నేలమట్టం చేశాడు. షెడ్డు కూల్చకూడదంటే ల�
Lucknow University | పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని లక్నో యూనివర్సిటీ తెలిపింది. అలాగే ఉచితంగా వసతి కల్పించడంతోపాటు పాటు పుస్తకాలు కూడా అందజేస్తామని లక్నో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అ�
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి బాధితులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి భద్రతా బలగాలు, దర్యాప్తు బృందాలు కీలక విషయాలను సేకరిస్తున్నారు. పర్యాటకులు తప్పించుకోకుండా బైసరన్ వ్యాలీలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్న�
National SC Commission | కొంతమంది సంబంధం లేని వ్యక్తులు ఇల్లు కబ్జా చేసి, తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, కులం పేరుతో బూతులు తిడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని జాతీయ ఎస్సీ కమ�
చాట్ జీపీటీ సహాయం తీసుకుని పేరున్న సంస్థ ఫ్రాంచైస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒక మహిళను సైబర్నేరగాళ్లు నిండా ముంచేశారు. పేరున్న సంస్థల ఫ్రాంచైస్ల కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేసే వారిని సైబర్నేరగాళ్ల�
జోగుళాంబ- గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో ఒక వ్యక్తిపై పోలీసు అధికారి, సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలైన ఘటన ఆలస్యంగా కలకలం రేపింది.
హెచ్ఎండీఏ చేపట్టను న్న రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు పరిహార చెల్లింపు నగదు రూ పంలోనే జరగనుంది. నార్త్ సిటీ మీ దుగా రెండు ఎలివేటెడ్ కారిడార్లను దాదాపు రూ.12 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేంద�
దొంగిలించిన 1100 సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కె. నర్సింహ ఈ సెల్ఫోన్లను బాధితు
ఫోర్త్సిటీ రోడ్డు నిర్మాణ బాధితులు ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. దశలవారీగా ఆందోళనలను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. తాము తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ జీవిస్తున్న
భూ ములను ప్రభుత్వం ఫోర్త్సిటీ రహ�