IG Ramesh | రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు ఐజీ రమేశ్. కొత్తగా విధుల్లోకి వస్తున్న కానిస్టేబుళ్లు శిక్షణా సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలు, క్రమ శిక్షణను విధి నిర్వహణలో అమలు చేయాలన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని, ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండానే కూల్చివేడంతో బాధిత క�
Victims' Belongings | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మృతుల వస్తువులను సేకరించేందుకు కొందరు వ్యక్తులు సహకరిస్తున్నారు.
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 202 మందిని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. ఇప్పటి వరకు 157 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని ఇటీవల దుమాల ఈఎంఆర్ఎస్ నుంచి తొలగించిన సిబ్బంది పాఠశాల ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు.
270 saplings planted | గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మృతులకు ఒక వ్యక్తి వినూత్నంగా నివాళి అర్పించారు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం పలువురితో కలిసి 270 మొక్కలు నాటా�
పట్టణంలోని మెట్పల్లి రోడ్డు జాతీయ రహదారి పక్కన గల బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రం సమీపంలో భారీ విగ్రహాన్ని మరోచోటికి తరలిస్తున్న క్రమంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను �
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అయిన 25 మంది మృతదేహాలను వారి
భారత్లోనే తన అస్థికలను కలపాలన్న భార్య చివరి కోరికను తీర్చడానికి వచ్చిన భర్త.. కొడుకు కొత్తగా కట్టుకున్న ఇంటిని చూద్దామనుకున్న తల్లిదండ్రులు.. పెండ్లి నిశ్చయం కావడంతో కొత్త జీవితాన్ని ఊహించుకొంటున్న య�
Air India plane crash | ఎయిర్ ఇండియా విమానం ప్రమాద బాధితులకు సహాయం కోసం ఆర్మీ జవాన్లు ముందుకు వచ్చారు. 300 మందికిపైగా సైనికులు రక్త దానం చేశారు. అహ్మదాబాద్లోని మిలిటరీ కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఆర�
రెవెన్యూ అధికారులు ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్లో ఉన్న భూసమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులు నిత్యం ఆదేశిస్తున్నా, వాటిన
విమాన ప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందించేందుకు డీజీసీఏ, ఏఏఐ, ఎయిరిండియా, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికార బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయు�
Serial Killer Arrested | పలువురిని చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన సీరియల్ కిల్లర్ పెరోల్పై బయటకు వచ్చి ‘అదృశ్యమయ్యాడు. ‘డాక్టర్ డెత్’ గా పేరొందిన అతడి కోసం రెండేళ్లుగా పోలీసులు వెతుకుతున్నారు. నకిలీ గుర్తింపుతో ఒక �
రోడ్డు ప్రమాద బాధితులకు లక్షన్నర రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్సను అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోట�