బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. గత నెల 31న గ్రానైట్ లారీ ఢీకొని చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి
కరోనా వైరస్ మన శ్వాస వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. కానీ, ఈ మహమ్మారి మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుందట. కొవిడ్తో బాధపడుతున్న వారిలో చాలా మంది ‘బ్రెయిన్ ఫాగ్' అన�
గుజరాత్లో మోర్బీ వంతెన ప్రమాదస్థలిని పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? ఒక్క రోజుకే రూ.30 కోట్లు. అదే సమయంలో ప్రమాదంలో మృతిచెందిన 135మంది బాధిత కు�
జీవనశైలి లోపాల కారణంగా ప్రతి పదిమందిలో ఆరుగురిని ఇబ్బంది పెడుతున్న సమస్య.. పైల్స్. ఆ ఆరుగురిలోనూ నలుగురు మహిళలే! ఎంతోమంది స్త్రీలు వ్యాధి తీవ్రతను నిశ్శబ్దంగా భరిస్తున్నారే తప్పించి, వైద్యానికి సిద్ధప�
వారంతా యుద్ధ బాధితులు. అనుకోని విపత్తుతో రోడ్డున పడిన అభాగ్యులు. అలాంటి వారిపై మమకారం చాటి వారి బతుకులకు ఆశలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మీ బతుకులతో మాకేం పని అన్నట్లుగా అమానవీయంగ
ఫ్లోరోసిస్పై సాధించిన విజయానికి గుర్తుగా నల్లగొండ జిల్లా మర్రిగూడలోని ఫ్లోరైడ్ బాధితులంతా ఒకచోట చేరి దీపావళిని జరుపుకొన్నారు. భగీరథ విజయం గా నిర్వహించుకొన్న ఈ వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, వారి క�
దీపావళి వేడుకల్లో భాగంగా పటాకులు కాల్చే సమయంలో కంటికి గాయాలై సరోజినీదేవి కంటి దవాఖానలో చికిత్స పొం దుతున్న వారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్థికంగా అండగా నిలిచారు. ఎమ్మెల్సీగా తనకు లభించే నెల జీతం ను�
నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంప ట్నం కుటుంబ నియంత్రణ చికిత్స బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌం దర్రాజన్కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలిసింది. బాధితులను పరామర్శిస్తూ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపానికి బాధ్యులు ఎవరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్, బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ర్టాన్ని పాలి�
కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి సూచించ�