జీవనశైలి లోపాల కారణంగా ప్రతి పదిమందిలో ఆరుగురిని ఇబ్బంది పెడుతున్న సమస్య.. పైల్స్. ఆ ఆరుగురిలోనూ నలుగురు మహిళలే! ఎంతోమంది స్త్రీలు వ్యాధి తీవ్రతను నిశ్శబ్దంగా భరిస్తున్నారే తప్పించి, వైద్యానికి సిద్ధప�
వారంతా యుద్ధ బాధితులు. అనుకోని విపత్తుతో రోడ్డున పడిన అభాగ్యులు. అలాంటి వారిపై మమకారం చాటి వారి బతుకులకు ఆశలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మీ బతుకులతో మాకేం పని అన్నట్లుగా అమానవీయంగ
ఫ్లోరోసిస్పై సాధించిన విజయానికి గుర్తుగా నల్లగొండ జిల్లా మర్రిగూడలోని ఫ్లోరైడ్ బాధితులంతా ఒకచోట చేరి దీపావళిని జరుపుకొన్నారు. భగీరథ విజయం గా నిర్వహించుకొన్న ఈ వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, వారి క�
దీపావళి వేడుకల్లో భాగంగా పటాకులు కాల్చే సమయంలో కంటికి గాయాలై సరోజినీదేవి కంటి దవాఖానలో చికిత్స పొం దుతున్న వారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్థికంగా అండగా నిలిచారు. ఎమ్మెల్సీగా తనకు లభించే నెల జీతం ను�
నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంప ట్నం కుటుంబ నియంత్రణ చికిత్స బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌం దర్రాజన్కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలిసింది. బాధితులను పరామర్శిస్తూ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పాపానికి బాధ్యులు ఎవరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాంగ్రెస్, బీజేపీని సూటిగా ప్రశ్నించారు. ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ర్టాన్ని పాలి�
కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి సూచించ�
రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 19,071 మందిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 223 శిబిరాలకు తరలించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. గురువారం బీఆర్కే భవన్లో భారీ వర్షాలు, సహ�
భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య భరోసా ఇచ్చారు. మండలంలోని మల్లం పల్లిలో సోమవారం రెండు ఇండ్లు కూలిపో యాయి. అధికా
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొ�
జమునా హెచరీస్ కంపెనీ పేరుతో మా భూములను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జాచేశాడు, మా భూములు మాగ్గావాలె’ అని దళిత, మాలమహానాడు, రజక సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామా�
గాంధీలో కొనసాగుతున్న చికిత్స హైదరాబాద్ సిటీబ్యూరో/బన్సీలాల్పేట్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అగ్నిపథ్ ఆందోళనలో గాయపడి, గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నవారి ఆర�
కొవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం’ సోమవారం