బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో విద్యార్థులు కోడిగుడ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలి�
ఖమ్మం : బాధితులకు భరోసా కల్పించేందుకు పిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కరానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం న�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | భారీ వర్షాలకు శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన మోమిన్ పేట్ మండలం ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను విద్యా శాఖ మంత్రి సబి
ఢిల్లీ ,మే 14: హిందుజా గ్రూప్ దాతృత్వ విభాగం హిందుజా ఫౌండేషన్ ఇప్పుడు మానసిక ఆరోగ్యం , సంక్షేమ రంగాలలో ప్రవేశించింది. ఈ ఫౌండేషన్ చోప్రా ఫౌండేషన్, జాన్ డబ్ల్యు బ్రిక్ మెంటల్ హెల్త్ ఫౌండేషన్ ,సీజీ క్�
మహబూబాబాద్ : జిల్లాలోని ఆమనగల్లు శివారులో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదంలో 12 మంది గాయపడిన దుర్ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్న�