చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వార్థ రాజకీయాలకు ఇందారం, రామరావుపేట గ్రామాలకు చెం దిన 14 మంది (9 కుటుంబాలు)మి తీవ్రంగా నష్టపోయామని, నికార్సయిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త రేగుంట గట్టయ్య పెట్రో�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులకు తక్షణ వైద్య సహాయం అందేలా పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. బుధవారం జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై ఎర�
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకు పోయినవారిని గుర్తించడం చాలా ముఖ్యం. తొందరగా గుర్తించి సహాయ చర్యలు చేపట్టడం వల్ల వారి ప్రాణాలను
కరోనా బాధితుల్లో దాదాపు 30 శాతం మందిలో ‘లాంగ్ కొవిడ్' లక్షణాలు కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్ బారిన పడినప్పటి నుంచి నెలల తరబడి ఈ లక్షణాలు వేధిస్తున్నట్టు తేలింది. అలసట, శ్వాస ఇబ్బంద
“హక్కులు మాకూ ఉన్నాయి. కావాలని మూర్ఖత్వంతో వేధించకండి.. కనికరం చూపండి.. మెరుగైన సమాజం కోసం పిల్లలను తీర్చిదిద్దాల్సిన సమయం.. శాడిస్టులుగా మారి దుర్భరమైన జీవితాలను
మహిళల హక్కులను కాపాడుతూ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం, వరకట్నాన్ని నివారిస్తూ అమలవుతున్న 498(ఏ) సెక్షన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని కానీ తప్పుడు కేసులను పెట్టి నరకం చూపితే ఎలా భరిస్తామంటూ బాధితులు ఆ�
డ్రగ్స్ వినియోగదారుల్లో మార్పే లక్ష్యంగా పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మత్తును విడిపించేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలను సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు పోలీసులు �
అమరావతి : ఏపీలో వర్షప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.25లక్షల విరాళం ప్రకటించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులు కోలుకునేందుకు నావంతు చిన్న స�
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో విద్యార్థులు కోడిగుడ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలి�
ఖమ్మం : బాధితులకు భరోసా కల్పించేందుకు పిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కరానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం న�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | భారీ వర్షాలకు శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన మోమిన్ పేట్ మండలం ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను విద్యా శాఖ మంత్రి సబి
ఢిల్లీ ,మే 14: హిందుజా గ్రూప్ దాతృత్వ విభాగం హిందుజా ఫౌండేషన్ ఇప్పుడు మానసిక ఆరోగ్యం , సంక్షేమ రంగాలలో ప్రవేశించింది. ఈ ఫౌండేషన్ చోప్రా ఫౌండేషన్, జాన్ డబ్ల్యు బ్రిక్ మెంటల్ హెల్త్ ఫౌండేషన్ ,సీజీ క్�