రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 19,071 మందిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 223 శిబిరాలకు తరలించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. గురువారం బీఆర్కే భవన్లో భారీ వర్షాలు, సహ�
భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య భరోసా ఇచ్చారు. మండలంలోని మల్లం పల్లిలో సోమవారం రెండు ఇండ్లు కూలిపో యాయి. అధికా
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొ�
జమునా హెచరీస్ కంపెనీ పేరుతో మా భూములను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జాచేశాడు, మా భూములు మాగ్గావాలె’ అని దళిత, మాలమహానాడు, రజక సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామా�
గాంధీలో కొనసాగుతున్న చికిత్స హైదరాబాద్ సిటీబ్యూరో/బన్సీలాల్పేట్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అగ్నిపథ్ ఆందోళనలో గాయపడి, గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నవారి ఆర�
కొవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం’ సోమవారం
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వార్థ రాజకీయాలకు ఇందారం, రామరావుపేట గ్రామాలకు చెం దిన 14 మంది (9 కుటుంబాలు)మి తీవ్రంగా నష్టపోయామని, నికార్సయిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త రేగుంట గట్టయ్య పెట్రో�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులకు తక్షణ వైద్య సహాయం అందేలా పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. బుధవారం జనగామ జిల్లా పర్యటనలో భాగంగా జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై ఎర�
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకు పోయినవారిని గుర్తించడం చాలా ముఖ్యం. తొందరగా గుర్తించి సహాయ చర్యలు చేపట్టడం వల్ల వారి ప్రాణాలను
కరోనా బాధితుల్లో దాదాపు 30 శాతం మందిలో ‘లాంగ్ కొవిడ్' లక్షణాలు కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్ బారిన పడినప్పటి నుంచి నెలల తరబడి ఈ లక్షణాలు వేధిస్తున్నట్టు తేలింది. అలసట, శ్వాస ఇబ్బంద
“హక్కులు మాకూ ఉన్నాయి. కావాలని మూర్ఖత్వంతో వేధించకండి.. కనికరం చూపండి.. మెరుగైన సమాజం కోసం పిల్లలను తీర్చిదిద్దాల్సిన సమయం.. శాడిస్టులుగా మారి దుర్భరమైన జీవితాలను
మహిళల హక్కులను కాపాడుతూ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం, వరకట్నాన్ని నివారిస్తూ అమలవుతున్న 498(ఏ) సెక్షన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని కానీ తప్పుడు కేసులను పెట్టి నరకం చూపితే ఎలా భరిస్తామంటూ బాధితులు ఆ�
డ్రగ్స్ వినియోగదారుల్లో మార్పే లక్ష్యంగా పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మత్తును విడిపించేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలను సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు పోలీసులు �
అమరావతి : ఏపీలో వర్షప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.25లక్షల విరాళం ప్రకటించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులు కోలుకునేందుకు నావంతు చిన్న స�