న్యూఢిలీ: కేంద్రం ‘గోబర్ధన్’ పేరిట ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనికి రూ. 23,731 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేస్తారు.
దేశంలో విరివిగా లభించే వ్యవసాయ వ్యర్థాలు, పేడ, చెరుకు మట్టి అవశేషం నుంచి ఇంధనం, సేంద్రియ ఎరువును తయారు చేస్తారు.