Hyderabad | తెలంగాణ కేబినెట్ జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంత్రి శ్రీధర్బాబు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించగా అందులో.. గ్రేటర్ పరిధిలో అండర్�
Telangana | సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశం గరంగరంగా సాగినట్టు తెలిసింది. విద్యుత్తు రంగ సంసరణల్లో భాగంగా మూడో డిసం ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టం, కొ
Telangana Cabinet | జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది.
బీహార్లో (Bihar) రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత క్యాబినెట్ (Cabinet Meeting) చివరిసారిగా సమావేశం కాన�
మంత్రుల మధ్య వరుసగా జరుగుతున్న వివాదాలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హాట్హాట్గా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రులు ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపుతూ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్�
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందడుగు పడుతుం దా? బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రేవంత్రెడ్డి సర్కారు ఏం చేయబోతున్నది.
రాష్ట్రమంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నమస్తే తెలంగాణ పత్రికను దూషించి, అవమానించడం మీద ప్రజాస్వామికవాదుల నుంచి, సీనియర్ పాత్రికేయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
ముగ్గురు కీలక మంత్రుల శాఖల్లోని బిల్లుల చెల్లింపులకే రాష్ట్ర ఖజానా మొత్తం పోతున్నదా? వారికి అనుబంధంగా ఉన్న కంపెనీలకే రూ.వేల కోట్ల నిధుల వరద పారుతున్నదా? మిగతా మంత్రులకు ‘ప్రాపర్' చానల్లో రావాల్సిందేన�
రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహారాలు, ఆయనకు సీఎం మద్దతు, కొండా సురేఖ ఉదంతం.. వంటి పరిణామాలతో రాష్ట్ర క్యాబినెట్ రెండుగా చీలిపోయింది. ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కే అన్ని కాంట్రాక్టులు అప్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పునరుద్ధరణకు చేపట్టాల్సిన పనుల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలను రూపొంచించారు.
ఈ నెల 25న నిర్వహించే రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలను ఎలా నిర్వహించ
16 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం, వంద మందికి పైగా సాక్షులను విచారించి జస్టిస్ పీసీ ఘోష్ జూలై 31న తన 650 పేజీల నివేదికను సమర్పించారు. అంతటితో తన పాత్ర ముగిసిందని ప్రకటించి సొంతూరు కలకత్తాకు వెళ్లిపోయారు. ఆ నివేద�
అసెంబ్లీ సమావేశాలు ఈనెల 10వతేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ప్రత్యేక చర్చ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమ