రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. జూన్ రెండోవారంలోపు కొత్త మంత్రివర్గానికి తుదిరూపం వచ్చే అవకాశం ఉన్నదని గాంధీభవన్ వర్గాలు చెప్�
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన మంత్రివర్గ సహచరులతో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో తలెత్తిన పరిణామాలు, పరిపాలన, పాలనలో లోపాలపై ఆయన మంత్రులతో సమీక్ష�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) నిర్వహించతలపెట్టిన 21వ బోర్డు సమావేశం మూడోసారి కూడా వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు బోర్డు తాజాగా లేఖ రాసింది.
RTC Strike | ఆర్టీసీ సమ్మె చిలికి చిలికి గాలివానగా మారి ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
Cabinet Meeting | కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందని, అది కూలిపోయిందని రెండున్నరేండ్లు పండబెట్టి, ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించి రైతులకు సాగు నీళ్లు అందిస్తే.. తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ హీరో అవుతారని రాష్ట్ర
Cabinet Meeting | అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం 10 కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది.
అసెంబ్లీలో 23న క్యాబినెట్ భేటీ కానున్నది. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో అజారుద్దీన్తోపాటు కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన తీర్మానం చేయనున్నట్టు తెలిసింది.
Keralam | త్వరలోనే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలంటూ కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో �
యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించినా.. ఎలాంటి చర్చ ల
Telangana Congress | కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ అవమానమే ఎదురవుతున్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఇక్కడి రేవంత్ క్యాబి�
Telangana | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువ
ఏజెన్సీ ప్రాంతంలోని సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారంలో తొలిసారి క్యాబినెట్ మీటింగ్ జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం దీని వల్ల ఆదివాసీలకు ఏం ఒరిగిందో చెప్పాలని గోండ్వానా దండాకారణ్య పార్టీ �
Revanth Reddy | మేడారంలో పెట్టిన క్యాబినెట్ మీటింగ్ ఎంత మేలు చేస్తుందో చెప్పలేం కానీ.. రేవంత్రెడ్డి మంత్రివర్గ సభ్యులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా కాపాడినట్టు తెలుస్తున్నది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణల�
Hyderabad | తెలంగాణ కేబినెట్ జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంత్రి శ్రీధర్బాబు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించగా అందులో.. గ్రేటర్ పరిధిలో అండర్�