ఈ నెల 30న రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ నిర్ణయించారు. మూడోసభ రెండో సమావేశాల్లో భాగంగా 4వ సెషన్ను నిర్వహిం
క్యాబినెట్ సమావేశం ఈ నెల 30న జరుగనున్నది. సచివాలయం లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనున్నట్టు సీఎస్ శాంతి కుమా రి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో రైతు భరోసా పంపిణీపై విధివిధానాలకు
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన 10 రోజుల తర్వాత ఫడ్నవీస్ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఆదివారం నాగ్పూర్లోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 39 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ�
బీఫ్ వడ్డన, వాడకంపై నిషేధం విధించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీఫ్ వినియోగానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలని క్యాబినెట్
AP Cabinet | ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు.
ఆర్థికంగా బలహీనంగా ఉన్న దళితసామాజిక వర్గాన్ని ఆదుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు పథకం నిధుల పంపిణీలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్�
Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిపడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న జరగాల్సి ఉండగా.. 26వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.
మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం నుంచి డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ వాకౌట్ చేశారు! గురువారం సమావేశం ప్రారంభమైన 10 నిమిషాలకే అజిత్ పవార్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
RRR Alignment | రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ను ఖరారు చేసేందుకు ప్రభుత్వం 12 మంది అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను రెవ�