మూడేండ్ల పాటు పెట్టుబడి ప్రోత్సాహకం ఎకరాకు రూ.36 వేల చొప్పున సహాయం పలు శాఖలకు నర్సరీల పెంపు బాధ్యత 20 లక్షల ఎకరాల్లో సాగు చేసే లక్ష్యం రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప�
ఉత్పత్తికి తగ్గట్టుగా మిల్లులు, నిల్వ సామర్థ్యం రాష్ట్రంలో ప్రస్తుతం 1.4 కోట్ల ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణం వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల్లో ఖాళీలను నింపాలి ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్, నూతన పరిశ్రమ
ఇక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ తరహాలో వార్షిక ప్రణాళిక.. సత్వరమే ఖాళీల గుర్తింపు రాష్ట్రంలో మరో భారీ సంస్కరణకు తెరలేవనున్నది. ఉద్యోగపర్వం మొదలుకానున్నది. ఏడేండ్ల క్రితం ఏర్పడిన కొత్త రాష�
తెలంగాణ కేబినెట్ సమావేశం | తెలంగాణ కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ గురుకులాలు, విద్యా సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కేటాయించాలని
నగర శివారులో మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.1200 | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో మంగళవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా నగర శివారులోని
కరోనా నియంత్రణ, పల్లెప్రగతి, పట్టణప్రగతి హరితహారం, వ్యవసాయం, ఉద్యోగాలపై చర్చ కొవిడ్-19ను పూర్తిగా నిరోధించటంపై వ్యూహరచన హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 13న ప్రగతి భవన్ల�
మధ్యాహ్నం 2కు అత్యవసర సమావేశం లాక్డౌన్, వానకాలం సాగుపై చర్చ హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానున్నది. మధ్య
ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఇండ్లకు చేరుకునేందుకు మరో గంట వ్యవధి హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో పదిరోజులు పొడిగ�
సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ | ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివ�
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాగా, స�
నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం! లాక్డౌన్, వైద్యం, సేద్యం, ఆర్థిక పరిస్థితిపై చర్చ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై నేటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పీఆర్సీ నివేది�