TS Cabinet Meeting | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్కు
ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై అధ్యయనం నలుగురు ఐఏఎస్లతో కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మరింత మెరుగైన సేవలకు ఉన్న అవకాశాలపైనా కమిటీ పరిశీలన సమగ్ర నివేదికకు సీఎం ఆదేశం ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం
కరోనా సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనున్నది. మధ్యాహ్న
అమరావతి: ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955 సవరణలకు ఉద్దేశించిన బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం ఏపీ సీఎం జగన్ అధ్యక్షత న సచివాలయంలో క్యాబినేట్ స
ముంబై: మహారాష్ట్రలో సోమవారం నాటి బంద్పై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలో తొలిసారని ఆ రాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. శాంతి భద్రతలను నిర్వహించే బాధ్యత కలి
కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఇక మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు | సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం దుకాణాల్�
AP Cabinet Meeting | పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం | ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గు�
TS Cabinet Meeting | ఈ నెల 16న రాష్ట్ర కేబినెట్ సమావేశం | తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరుగనున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2న సమావేశం జరుగనున్నది. శాసనసభ సమావేశాలతో పాటు దళితబంధు పైలెట్�
Ts Cabinet : | గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ ఆమోదానికి గవర్నర్కు పంపింది.
TS Cabinet : వృద్ధాప్య పింఛన్ అర్హతను తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ అందించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశి�
TS Cabinet | రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం త