క్యాబినెట్ సమావేశం గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్నది. జీహెచ్ఎంసీని ఔటర్రింగ్రోడ్డు వరకు విస్తరించే ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు స�
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగవలసిన సమావేశం వివిధ ప్రభుత్వ కార్యాక్రమాల వల్ల వాయిదా వేశారు.
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 25న నిర్వహిస్తున్నట్టు శనివారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం జరుగనున్నది.
Minister Parthasarathy | ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్ (Land and Titling Act ) ను రద్దు చేస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
AP Cabinet | ఈనెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లోని ఫస్ట్ బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది.
ముఖ్యమంత్రి కార్యాలయంలో త్వరలో భారీ మార్పులు జరుగబోతున్నట్టు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. సగానికిపైగా అధికారులను మార్చుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్రెడ్డి సీఎంగా అధికా�
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 21వ తేదీన జరుగనున్నది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం ప్రారంభం కాన�
‘ఒక దేశం - ఒకే ఎన్నికలు’పై కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ మార్చి 15న నివేదికను సమర్పించింది.
Cabinet Meeting | మోదీ 3.0 కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awaas Yojana-Gramin) కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే (approve more rural houses) అవకాశం ఉన్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించిన ప్రజల కలలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందేలా చూస్తామని రాష్ట్ర ర�