హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు మాత్రం 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ఇంతకాలం దక్కలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు మహానగరంలో భాగమవుతున్నా, ఆ గ్రామాలు నగరానికి చెంతనే ఉన్నప్పటికీ అభివృద్ధి
వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో వారిని
కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (CM KCR) అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
గొల్ల, కురుముల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే మొదటి విడుతలో వేలాదిమందికి అందించగా, ప్రస్తుతం రెండో విడుతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటి�
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్పై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు.
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీకానుంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తేదీన ప్రగతిభవన్లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో.. ధాన్యం కొనుగోళ్లను మరిం త ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం ఉన్న�
CM KCR | సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసనమండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ విడుదల చేశారు.
CM KCR | రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో అదనపు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.