Slovakia PM | స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై ఓ సాయుధ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఫికో ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నది. ఆయన్ను భద్రతా సిబ్బంది హుటాహుటిన హెలికాప్టర్ ద
డీఏ ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగవర్గంపై ప్రభుత్వం మరోమారు నీళ్లు కుమ్మరించింది. పెండింగ్ డీఏల్లో కనీసం ఒక్కటైనా ఇస్తారని ఉద్యోగులు భావించినా, ఆ ఊసు లేకుండానే క్యాబినెట్ సమావేశం ముగిసిం�
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో సమావేశం కొనసాగనున్నది.
తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ను (Budget) ప్రవేశపెట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూపొ�
రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది.
రాష్ట్ర మంత్రిమండలి నేడు భేటీ (Cabinet Meeting) కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో వాహనాల రిజిస్ట్రేషన్ను ప్రస్తుతమున్న టీఎస్కు బదులు టీజీగా
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరుగనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచార ఉత్తర్వులు జారీచేశారు.
TS Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని రెండు స్కీమ్ల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాష�
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలత మిగిలిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కేబినెట్ ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశానికి ఆమోదం తెలుప
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మం
తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా సర్కారు వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పని చేస్తున్న 23 వేల మందిని క్రమబద్ధీకరిస్తామంటూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగా, దశాబ్దాల కల సాకారమవుతున్నది.