రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరుగనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచార ఉత్తర్వులు జారీచేశారు.
TS Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని రెండు స్కీమ్ల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాష�
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలత మిగిలిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కేబినెట్ ఎవరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశానికి ఆమోదం తెలుప
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మం
తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా సర్కారు వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పని చేస్తున్న 23 వేల మందిని క్రమబద్ధీకరిస్తామంటూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగా, దశాబ్దాల కల సాకారమవుతున్నది.
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు మాత్రం 111 జీవో పరిధిలోని 84 గ్రామాలకు ఇంతకాలం దక్కలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు మహానగరంలో భాగమవుతున్నా, ఆ గ్రామాలు నగరానికి చెంతనే ఉన్నప్పటికీ అభివృద్ధి
వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో వారిని
కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (CM KCR) అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
గొల్ల, కురుముల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే మొదటి విడుతలో వేలాదిమందికి అందించగా, ప్రస్తుతం రెండో విడుతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటి�