రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన�
ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందని, తెలంగాణలో కూడా వేగం పుంజుకున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలో మరో ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కావేరి అగ్
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంగళవారం సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ఆమోదముద్ర వేశార�
cabinet Meeting | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (cabinet Meeting) నేడు చివరిసారిగా సమావేశం కానుంది. సీఎం జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో నేడు మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
CM KCR | బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారం భ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 3 న జరుపాలని నిశ్చయించారు. కాగా, క్యాబినెట్ భేటీని మార్చి 7 న నిర్వహించాలని ప్రభుత్వం...
9.30 గంటలపాటు సాగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రగతి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం స�
TS Cabinet Meeting | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్కు
ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీపై అధ్యయనం నలుగురు ఐఏఎస్లతో కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మరింత మెరుగైన సేవలకు ఉన్న అవకాశాలపైనా కమిటీ పరిశీలన సమగ్ర నివేదికకు సీఎం ఆదేశం ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయం
కరోనా సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనున్నది. మధ్యాహ్న