సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ | ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివ�
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాగా, స�
నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం! లాక్డౌన్, వైద్యం, సేద్యం, ఆర్థిక పరిస్థితిపై చర్చ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై నేటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పీఆర్సీ నివేది�
ఎల్లుండి రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం | సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 8న (మంగళవారం) సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
ముంబై ,జూన్ 2: భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ప్రొడక్టివ్ డెవలప్ మెంటు తాలూకు మైనింగ్ పాలిసీ సెక్రటేరియట్ కు మధ్య అవగాహన ఒప్పంద పత్రం (ఎమ్ఓయూ) కు ప్రధాన మంత్రి నరేంద�
జూన్ 9 వరకూ పొడిగించిన ప్రభుత్వం నాలుగు గంటలు పెరిగిన ఆంక్షల సడలింపు మధ్యాహ్నం ఒంటిగంట దాకా అవకాశం తిరిగి ఇండ్లకు చేరుకునేందుకు మరో గంట అప్పటి నుంచి కఠినంగా లాక్డౌన్ అమలు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం న
7 వైద్య కళాశాలల ఏర్పాటు | తెలంగాణలో కొత్తగా 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసు�
మంత్రిమండలి| రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి విధించిన లాక్డౌన్ గడువు నేటితో ముగియనుంది. దీంతో లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం ఆదివారం మధ్యాహ్న
నేడు మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ పొడిగిస్తారా? సడలింపులు ఇచ్చి పాక్షికంగా అమలుచేస్తారా? కొనసాగిస్తే ఇంకెన్ని రోజులు? అనే ప్రశ్నలకు ఆదివారం సమాధాన�
ధాన్యం సేకరణ, వానకాలం సాగు, కరోనా, లాక్డౌన్ కీలక అంశాలు క్లస్టర్ల వారీగా పంటలపై నిర్ణయం ఎరువులు సిద్ధం చేయటంపైనా చర్చ హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 30న మధ్యాహ్నం 2 గ�
రోజూ ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపు నిత్యావసరాల కొనుగోలు ఆ టైమ్లోనే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి పూర్తి మినహాయింపు వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్ రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కీ�
లాక్డౌన్ చర్చ నేడు సీఎం నేతృత్వంలో క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశం ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చ పలు రాష్ర్టాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిగా అమలు రాష�
హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ | హిమాచల్ ప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు లాక్డౌన్ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.